YSRCP: కోనసీమలో వైకాపా ప్రజాప్రతినిధి దోపిడీ!
‘రాష్ట్రంలో ఏ నియోజకవర్గాన్ని చూసినా ఏమున్నది గర్వకారణం. నవ్యాంధ్ర తాజా చరిత్ర మొత్తం వైకాపా ప్రజాప్రతినిధుల పీడనే సమస్తం’ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇసుక, మట్టి, భూకబ్జాలు, సెటిల్మెంట్లు.. నియోజకవర్గాల్లో నిత్యకృత్యంగా మారాయి. పచ్చని రంగేసినట్లుండే ఆ ప్రాంతం కోనసీమ ముఖద్వారం.. ‘జగ్గూ భాయ్’ దెబ్బకు ఇసుక దిబ్బగా మారుతోంది! మాగాణి భూములతో విలసిల్లే ఆ ప్రాంతం మాఫియా ముఠాలకు అడ్డాగా తయారైంది.
Published : 20 Mar 2024 10:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రాలు రెండైనా.. తెలుగువారంతా ఒక్కటే: చంద్రబాబు
-
టాటా స్టీల్లో 2,500 ఉద్యోగాల కోత
-
అత్యధిక సబ్స్క్రైబర్లున్న యూట్యూబ్ ఛానల్గా మిస్టర్బీస్ట్
-
ఏపీలోకి నైరుతి రుతుపవనాలు.. పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
-
మంత్రి కోమటిరెడ్డి ఆరోపణలు రుజువు చేస్తే.. ముక్కు నేలకు రాస్తా: హరీశ్రావు
-
‘మాపై దాడి చేయొద్దు’: రవీనా టాండన్ విజ్ఞప్తి.. వీడియో వైరల్