YSRCP: కోనసీమలో వైకాపా ప్రజాప్రతినిధి దోపిడీ!
‘రాష్ట్రంలో ఏ నియోజకవర్గాన్ని చూసినా ఏమున్నది గర్వకారణం. నవ్యాంధ్ర తాజా చరిత్ర మొత్తం వైకాపా ప్రజాప్రతినిధుల పీడనే సమస్తం’ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇసుక, మట్టి, భూకబ్జాలు, సెటిల్మెంట్లు.. నియోజకవర్గాల్లో నిత్యకృత్యంగా మారాయి. పచ్చని రంగేసినట్లుండే ఆ ప్రాంతం కోనసీమ ముఖద్వారం.. ‘జగ్గూ భాయ్’ దెబ్బకు ఇసుక దిబ్బగా మారుతోంది! మాగాణి భూములతో విలసిల్లే ఆ ప్రాంతం మాఫియా ముఠాలకు అడ్డాగా తయారైంది.
Published : 20 Mar 2024 10:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు