బ్రేకింగ్
28 Apr 2024 | 09:12 IST
ఆర్చరీ ప్రపంచకప్.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం
షాంఘైలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్ పోటీల్లో భారత్ సత్తా చాటుతోంది. ఇప్పటికే శనివారం భారత కాంపౌండ్ ఆర్చర్లు మొత్తం అయిదు పతకాలు గెలిచారు. తాజాగా ఆదివారం మెన్స్ రికర్వ్ విభాగంలో ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఫైనల్లో ఈ బృందం దక్షిణ కొరియా జట్టును ఓడించింది. దీంతో భారత్ ఐదో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- సినీనటుడు అల్లు అర్జున్పై కేసు నమోదు
- Weekly Horoscope: రాశిఫలం (మే 12 - మే 18)
- ప్రచార పర్వంలో కొడాలి నానికి చేదు అనుభవం
- దళిత యువకుడిపై సినీ రచయిత కోన వెంకట్ దాడి
- భారతీయ విలువలు చూసి ఆశ్చర్యపోయా.. జపాన్ కంపెనీ సీఈఓ
- అమెరికాలో జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (12/05/24)
- ఆనందమే అందం
- బెట్టింగ్లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడు.. రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి
- నేడు 13 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం