బ్రేకింగ్

breaking
28 Apr 2024 | 09:12 IST

ఆర్చరీ ప్రపంచకప్‌.. భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం

షాంఘైలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్‌ పోటీల్లో భారత్‌ సత్తా చాటుతోంది. ఇప్పటికే శనివారం భారత కాంపౌండ్‌ ఆర్చర్లు మొత్తం అయిదు పతకాలు గెలిచారు. తాజాగా ఆదివారం మెన్స్‌ రికర్వ్‌ విభాగంలో ధీరజ్‌ బొమ్మదేవర, తరుణ్‌దీప్‌ రాయ్‌, ప్రవీణ్ జాదవ్‌ టీమ్‌ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఫైనల్‌లో ఈ బృందం దక్షిణ కొరియా జట్టును ఓడించింది. దీంతో భారత్ ఐదో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది

మరిన్ని

తాజా వార్తలు