IND vs NEP: ఆసియా గేమ్స్.. సెమీస్కు చేరిన టీమ్ఇండియా
ఆసియా క్రీడలు: పురుషుల క్రికెట్ విభాగంలో భారత్ సెమీస్కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్లో (IND vs NEP) నేపాల్పై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 202/4 స్కోరు చేసింది. యశస్వి జైస్వాల్ (100: 49 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్లు) సెంచరీ సాధించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో నేపాల్ 179/9 స్కోరుకే పరిమితమైంది. దీపేంద్ర సింగ్ ఐరీ (32) టాప్ స్కోరర్. భారత బౌలర్లు అవేశ్ ఖాన్ 3, రవి బిష్ణోయ్ 3, అర్ష్దీప్ సింగ్ 2, సాయి కిశోర్ ఒక వికెట్ తీశారు.
Updated : 03 Oct 2023 09:58 IST
తాజా వార్తలు (Latest News)
-
లౌంగిక దౌర్జన్యం కేసు.. పరారీలో ప్రజ్వల్ రేవణ్ణ తల్లి..!
-
ముగిసిన సుదీర్ఘ ధ్యానం.. తిరువళ్లువర్కు మోదీ నివాళులు
-
అసైన్డ్ భూములు 20 ఏళ్ల తర్వాత ఎప్పుడైనా అమ్ముకోవచ్చు: విశాఖ కలెక్టర్
-
హీరో- హీరోయిన్ తిట్టుకుంటే సినిమా హిట్టే: శర్వానంద్
-
92 ఏళ్లలో తొలిసారి ఓటు.. వృద్ధుడి ఆనందం!
-
సీఎంఆర్ అల్యూమినియం పరిశ్రమలో 50 మంది కార్మికులకు అస్వస్థత