Hyderabad: శంషాబాద్లో కంటైనర్ బీభత్సం.. 2 గంటలపాటు ట్రాఫిక్ జామ్
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న ఓ కంటైనర్.. రాంగ్ రూట్లోకి దూసుకెళ్లి కారును ఢీ కొట్టింది.
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో జాతీయ రహదారి (హైదరాబాద్ - బెంగళూరు)పై ఓ కంటైనర్ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి కారును ఢీ కొట్టింది. ఆపై డివైడర్ పైనుంచి దూసుకెళ్లి సర్వీస్ రోడ్డులో ఎదురుగా వస్తున్న ఇసుక లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు డ్రైవర్లు గాయాలతో బయటపడగా, వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రమాద కారణంగా శంషాబాద్ - హైదరాబాద్ రహదారిపై రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Crime News: తమ్ముడిని గొడ్డలితో నరికి చంపిన అన్న
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం కనకూరులో తమ్ముడిని అన్న గొడ్డలితో నరికి చంపాడు. అన్నదమ్ములు రవికుమార్, కృష్ణమూర్తి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. -
Murder: అతిథులకు ట్రే తగిలిందని వెయిటర్ దారుణ హత్య
ఉత్తర్ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. వివాహ వేడుకలో పాత్రలు తీసుకువెళుతున్న ట్రే అతిథులకు తగిలిందనే కారణంతో వెయిటర్ను కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. -
తండ్రి దెబ్బలకు మూడేళ్ల కుమారుడి బలి
తండ్రి దెబ్బలకు మూడేళ్ల పసివాడు బలయ్యాడు. విషాదకరమైన ఈ సంఘటన మహేశ్వరం పరిధిలోని అమీర్పేటలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. -
చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి దాడి
ఉత్తర్ప్రదేశ్లోని మిర్జాపుర్లో దారుణం చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్ చోరీ చేశాడన్న అనుమానంతో ఓ యువకుణ్ని కొందరు వ్యక్తులు చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి విచక్షణారహితంగా చితకబాదారు. -
పీఎఫ్ఐ కుట్ర కేసులో మూడో అభియోగ పత్రం
నిషేధిత ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) గురువారం మూడో అభియోగపత్రం దాఖలు చేసింది. -
‘నీ భార్యను అమ్మేసైనా డబ్బు కట్టాల్సిందే!’
బాకీ ఉన్న డబ్బు కోసం బెదిరించడంతో పాటు నీ భార్యను అమ్మేసైనా సొమ్ము కట్టాలంటూ వైకాపా నాయకులు అవమానించడంతో మనస్తాపానికి గురై మైనార్టీ వర్గానికి చెందిన చేనేత కార్మికుడు ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. -
‘వరకట్నం’గా BMW, 15 ఎకరాల భూమి డిమాండ్.. వైద్యురాలి ఆత్మహత్య
వరకట్నం కారణంగా పెళ్లి ఆగిపోయిందని తీవ్ర ఆవేదనకు గురైన ఓ యువ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.


తాజా వార్తలు (Latest News)
-
NTR: నెట్ఫ్లిక్స్ కో-సీఈవోకు ఎన్టీఆర్ ఆతిథ్యం.. ఫొటోలు వైరల్
-
ఐటీ సోదాల్లో ₹220 కోట్లు స్వాధీనం.. ప్రతి పైసా వెనక్కి రప్పిస్తామన్న మోదీ
-
Chandrababu: రైతుల కష్టాలు జగన్కు ఏం తెలుసు?: చంద్రబాబు
-
Vadhuvu: రివ్యూ: వధువు.. అవికా గోర్ నటించిన వెబ్సిరీస్ ఎలా ఉందంటే?
-
TS Assembly: శనివారం ఉదయం కొలువుదీరనున్న తెలంగాణ శాసనసభ
-
Mamata Banerjee: ‘ఈ యుద్ధాన్ని మహువా గెలుస్తుంది’: బహిష్కరణను ఖండించిన దీదీ