Road Accident: లారీని కారు ఢీకొని ఎస్‌ఐ మృతి

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొన్న ఘటనలో

Updated : 26 Feb 2022 13:15 IST

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొన్న ఘటనలో ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌ మృతి చెందారు. మహబూబ్‌నగర్‌ జీఆర్పీలో రాఘవేందర్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఇతను సికింద్రాబాద్‌ జీఆర్‌పీలో ఎస్‌ఐగా పని చేశారు. ఇటీవల ఆయన బదిలీపై మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. కాగా రాఘవేందర్‌గౌడ్‌ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని