logo

రిమ్స్ లాండ్రీకి నీటి కొరత

రిమ్స్‌లోని లాండ్రీకి నీటి కొరత సమస్య ఏర్పడింది.

Updated : 29 Apr 2024 15:35 IST

ఎదులాపురం: రిమ్స్‌లోని లాండ్రీకి నీటి కొరత సమస్య ఏర్పడింది. రోగుల పడకలపై దుప్పట్లు, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది గౌన్లు తదితరాలను ఏ రోజుకు ఆ రోజు ఉతకటానికి రిమ్స్‌లోని ల్యాండ్రికి ప్రతిరోజు నీటి సరఫరా అవసరం ఉంటుంది. అయితే గత నాలుగు రోజుల కిందట ఈ లాండ్రీకి నీటిని సరఫరా చేసే మోటారు చెడిపోయింది. దీంతో నీటి కొరత కారణంగా సరైన విధంగా వాటిని ఉతకటానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో గత రెండు రోజులుగా పురపాలక సంఘం వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని