నేతలను ప్రసన్నం చేసుకోవాలని.. ప్రలోభాలతో వైకాపా కుటిలయత్నాలు
పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ను ఎదుర్కొనేందుకు అధికార వైకాపా చేయని కుటిల ప్రయత్నాలు లేవు. పోలింగ్కు పక్షం రోజుల ముందు నుంచే ఓటర్లను మచ్చిక చేసుకోడానికి నగదు ఎరవేస్తోంది.
కాకినాడ కలెక్టరేట్: పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ను ఎదుర్కొనేందుకు అధికార వైకాపా చేయని కుటిల ప్రయత్నాలు లేవు. పోలింగ్కు పక్షం రోజుల ముందు నుంచే ఓటర్లను మచ్చిక చేసుకోడానికి నగదు ఎరవేస్తోంది. రూ. వందల కోట్లు ఖర్చు చేసైనా పిఠాపురం పీఠమెక్కాలని లోతైన కుట్ర చేస్తోంది. జనసేనాని పవన్కల్యాణ్కు పూర్తిగా మద్దతు తెలుపుతున్న వర్గాలపై గురిపెట్టి నగదు పంపిణీకి తెరతీసింది. ప్రధానంగా యు.కొత్తపల్లి మండలంలోని మత్స్యకార గ్రామాలపై దృష్టిపెట్టి వేట నిషేధ సమయమైనందున రేషన్ కార్డుకు రూ.1,500 లెక్కన పంపిణీ చేస్తోంది. పోలింగ్కు ముందు మరింత ఇస్తామని ఓటర్లకు ఆశ చూపుతున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనానికి అనేక వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి. స్థానిక సంస్థల ప్రతినిధులు ఆయన వెంట నడిచేందుకు సిద్ధ్ధమవుతున్నారు. తమ పార్టీ నుంచి గెలిచిన సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు జారిపోకుండా సొమ్ముతో వైకాపా కట్టడి చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. అలానే రెండు,మూడు గ్రామాలకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని, మద్యం నిల్వ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
[ 14-05-2024]
కోనసీమ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. -
పవన్కు ప్రేమతో ఓటేశారు: నాగబాబు
[ 14-05-2024]
జనసేన అధినేత, కూటమి అభ్యర్థి పవన్ కల్యాణ్కు పిఠాపురం నియోజకవర్గంలో ఓటర్లంతా ప్రేమతో ఓటేశారని ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. -
మళ్లీ ఎలా వస్తావో మేమూ చూస్తాం.. వంగా గీతను నిలదీసిన ఓటర్లు
[ 14-05-2024]
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొండెవరం పోలింగ్ కేంద్రానికి వచ్చిన పిఠాపురం వైకాపా అభ్యర్థిని వంగా గీతను ఓటర్లు నిలదీశారు. -
ఓటరు.. చైతన్యం సూపర్
[ 14-05-2024]
సార్వత్రిక సమరం ఓటర్లలో చైతన్యం నింపింది. వజ్రాయుధాన్ని సంధించడానికి ఉత్సాహం చూపారు. సోమవారం ఉదయం 6.30 గంటల నుంచే బారులు తీరారు. -
ఓటేశారు..
[ 14-05-2024]
విదేశాల నుంచి వచ్చారు.. ఇతర రాష్ట్రాల నుంచి రెక్కలు కట్టుకొని వచ్చేశారు. రైళ్లు, బస్సులు, ప్రయివేటు వాహనాల్లో ఉత్సాహంగా తరలివచ్చారు. -
ధీమా ఇవ్వని వైఎస్సార్ బీమా
[ 14-05-2024]
వైఎస్సార్ బీమా పథకంతో బాధిత కుటుంబాలకు ధీమా లేకుండా పోయింది. -
బూత్ మారడంతో ఓటింగ్కు దూరం
[ 14-05-2024]
సీతానగరం మండలం ముగ్గళ్లలో 35వ పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్నాయి. -
సమయం దాటినా అధికార పార్టీ వ్యక్తికి అనుమతి
[ 14-05-2024]
ఎన్నికల నిబంధనల ప్రకారం సాయంత్రం 6.00 గంటలలోగా పోలింగ్ కేంద్రంలో ఉన్నవారికే ఓటేసేందుకు అవకాశం ఉంటుంది. -
ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలి: పురందేశ్వరి
[ 14-05-2024]
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వరరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
బస్సులు లేవు.. రైళ్లు రద్దీ
[ 14-05-2024]
వారంతా ఓటు వేయాలనే సంకల్పంతో వందల కిలోమీటర్ల దూరం నుంచి రెక్కలు కట్టుకుని వచ్చారు. -
బందోబస్తు ఉన్నా ఉద్రిక్త ఘటనలు
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకున్నా.. అక్కడక్కడా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. -
ఐడీ కార్డు లేకుండా ప్రచారమా?
[ 14-05-2024]
పెదపూడి మండలం జి.మామిడాడ శివారు లక్ష్మీనరసాపురం వద్ద ఉన్న 196,197,198 పోలింగ్ కేంద్రాల వద్ద స్థానిక సచివాలయ కార్యదర్శి వై.వి.వి.దుర్గాప్రసాద్ వైకాపాకు అనుకూలంగా ప్రచారం నిర్వహించడంపై ఎన్డీఏ కూటమి నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. -
రంగాపురంలో రాళ్లురువ్వుకున్న ఇరువర్గాలు
[ 14-05-2024]
పోలింగ్ చివరి క్షణంలో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం రంగాపురంలో ఘర్షణ చోటు చేసుకుంది. -
కృష్ణునిపాలెంలో ఉద్రిక్తత
[ 14-05-2024]
వైకాపా, తెదేపా వర్గీయుల కవ్వింపు చర్యలు గోకవరం మండలం కృష్ణునిపాలెంలో ఉద్రిక్తతకు దారి తీశాయి. -
పోలింగ్ ఏజెంట్గా జడ్పీ ఉపాధ్యక్షురాలు
[ 14-05-2024]
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఉపాధ్యక్షురాలు పోశిన శ్రీలేఖ ఎన్నికల ఏజెంట్గా వ్యవహరించారు. -
వైకాపా ఎంపీ అభ్యర్థికి ఏజెంట్లు కరవు
[ 14-05-2024]
వైకాపా ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాదరావుకు పోలింగ్ ఏజెంట్లు లేని పరిస్థితి అల్లవరం, గోడితిప్ప, మొగళ్లమూరు, తూర్పులంక, తదితర కేంద్రాల్లో కనిపించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!