పంచాయతీ నిధులు తీసుకోవడంపై సర్పంచుల నిరసన
పంచాయతీ నిధులను ప్రభుత్వం తీసుకోవడాన్ని నిరసిస్తూ గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో సర్పంచులు పాదయాత్ర చేపట్టారు.
కాకుమాను: పంచాయతీ నిధులను ప్రభుత్వం తీసుకోవడాన్ని నిరసిస్తూ గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో సర్పంచులు పాదయాత్ర చేపట్టారు. వట్టిచెరుకూరు నుంచి కాట్రపాడు, చమళ్లమూడి, వింజనంపాడు, ఏటుకూరు గ్రామాల మీదుగా పాదయాత్ర చేస్తూ గుంటూరులోని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. పంచాయతీల్లో నిధులు లేకుండా పాలన ఎలా కొనసాగించాలని సర్పంచులు ప్రశ్నించారు. చిన్నపాటి మురుగు కాలువ పూడిక పనులు, వీధి దీపాలను కూడా ఏర్పాటు చేయలేని దీనస్థితిలో పంచాయతీ సర్పంచులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులు కూడా పంచాయతీ సర్పంచుల అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని ఆరోపించారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయాలంటే డబ్బులు ఎక్కడ నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు. సర్పంచుల గౌరవ వేతనం రూ.3వేల నుంచి రూ.15వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా విధ్వంసాలపై చర్యలు తీసుకోవాలి: డీజీపీని కోరిన చంద్రబాబు
[ 14-05-2024]
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వారి ఆస్తులపై వైకాపా వరుస దాడులు, విధ్వంసాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. -
వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకం.. కారంపూడిలో భయానక వాతావరణం
[ 14-05-2024]
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైకాపా మూకలు మరోసారి రెచ్చిపోయారు. -
ఓటమి భయంతోనే వైకాపా దాడి : నారా లోకేశ్
[ 14-05-2024]
చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై వైకాపా మూక దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. -
శాంతిభద్రతలు పునరుద్ధరణపై ఈసీ, పోలీసులు దృష్టిపెట్టాలి: చంద్రబాబు
[ 14-05-2024]
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా వైకాపా రౌడీలు దాడులకు తెగబడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. -
నరసరావుపేటలో అనుమానాస్పద రీతిలో యువకుడి మృతి!
[ 14-05-2024]
పల్నాడు జిల్లా నరసరావుపేటలో యువకుడు అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. మృతుడిని షేక్ పెద్దఖాసింగా గుర్తించారు. -
పట్టు వీడలే.. ఓటు వదల్లే..
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లు పోటెత్తారు. ఓటింగ్ ప్రక్రియ తీవ్ర జాప్యం కావడంతో వారు పడ్డ అవస్థలు వర్ణనాతీతం. ఒకవైపు సాంకేతిక సమస్యలతో ఈవీఎంలు మొరాయించడం, నేతల మధ్య వాగ్వాదాల నియంత్రణకు తగిన భద్రతా సిబ్బంది లేకపోవడం, మరోవైపు వర్షంతో ఓటర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. -
పశ్చిమలో యుద్ధ వాతావరణం
[ 14-05-2024]
పోలింగ్ సందర్భంగా గుంటూరు పశ్చిమలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీకి కంచు కోటలుగా ఉన్న డివిజన్లలోని పోలింగ్ కేంద్రాల వద్దకు మంత్రి విడదల రజిని వైకాపా కార్యకర్తలను వెంటబెట్టుకుని వచ్చి అలజడి రేపారు. -
వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలన
[ 14-05-2024]
జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రత్యేక సాధారణ పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా, జిల్లా కలెక్టరు ఎం.వేణుగోపాల్రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ డూడీ, శిక్షణ కలెక్టరు పవార్ స్వప్నిల్ జగన్నాథ్తో కలిసి సోమవారం పరిశీలించారు. -
ప్రముఖులు ఓటేశారిలా..
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రముఖులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సందర్భంగా ఎంపీలు, మాజీ ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
వసతులు లేక.. వృద్ధులు విలవిల..
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం జరిగిన పోలింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఓటర్లు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కనీసం కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
బాధితుడు సుధాకర్కు పరామర్శలు
[ 14-05-2024]
తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, అనుచరుల దాడిలో గాయపడిన సుధాకర్ను సోమవారం తెనాలి రెండో పట్టణ పోలీస్స్టేషన్లో మధ్యాహ్నం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పరామర్శించారు. -
మంత్రి, ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి
[ 14-05-2024]
ఎన్నికల నిబంధనలు అతిక్రమించి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన మంత్రి విడదల రజిని, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్లపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేత, మిర్చియార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు కోరారు. -
దొంగ ఓట్లు వేయించిన మాజీ వాలంటీర్లు
[ 14-05-2024]
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్లలో రాజీనామా చేసిన మాజీ వాలంటీర్లు వైకాపా సానుభూతిపరులుగా మారి ఆ పార్టీకు అనుకూలంగా దొంగ ఓట్లు వేయించటమే లక్ష్యంగా పని చేశారు. -
మాక్ పోలింగ్ ఓట్లు తొలగించలేదు
[ 14-05-2024]
విధుల్లో నిర్లక్ష్యం కారణంగా మాక్ పోలింగ్ ఓట్లను సాధారణ ఓట్లతో కలిపిన ఘటన గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని 64వ పోలింగ్ కేంద్రంలో 1,143 ఓట్లు ఉన్నాయి. -
బందోబస్తు పరిశీలన
[ 14-05-2024]
జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును ఎస్పీ తుషార్ దూడి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద సుమారు 4 వేల మంది బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
సిరా చుక్కకు.. నెత్తుటి మరక
[ 14-05-2024]
పోలింగ్ రోజు పల్నాడు రక్తమోడింది. తెదేపా కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. మాచర్లలో పోలింగ్ సందర్భంగా వైకాపా అరాచకం సృష్టించింది. ఉదయం మొదలు మధ్యాహ్నం 3 గంటల వరకూ పిన్నెల్లిని హౌస్ అరెస్టు చేసే వరకూ నియోజకవర్గంలో ఎక్కడోచోట దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. -
కసిగా ఓటెత్తారు!
[ 14-05-2024]
జిల్లాలో వాతావరణం చల్లగా మారడంతో సోమవారం ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటలకు అన్ని పోలింగ్ కేంద్రాలకు మునుపెన్నడూ లేని రీతిలో ఓటర్లు వరుస కట్టడం ఆశ్చర్యకరంగా అనిపించిందని పలువురు పోలింగ్ అధికారులే వ్యాఖ్యానించడం గమనార్హం. -
పోలీసులు చేతులెత్తేశారు
[ 14-05-2024]
ఎన్నికలకు సంబంధించి శాంతిభద్రతల నిర్వహణలో పోలీసులు చేతులెత్తేశారని కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఆయన మాట్లాడారు. -
ఎండనక.. వాననక..రేయనక.. ఓటెత్తారు
[ 14-05-2024]
మండుటెండలో భరించలేని ఉక్కపోత.. అంతలోనే పిడుగులతో కూడిన వర్షం.. రాత్రి పది గంటల వరకు వరుసలో నిల్చొని ఓటుహక్కును వినియోగించుకోవడంతో పోలింగ్ కేంద్రాల వద్ద జాతరను తలపించింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు