logo

మెరిసిన నంది

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వారం రోజులుగా గుంటూరులో నిర్వహిస్తున్న ‘నంది నాటకోత్సవాలు-2022’ శుక్రవారం ముగిశాయి.

Published : 30 Dec 2023 06:00 IST

సాంఘిక నాటిక ద్వితీయ బహుమతి (రజతనంది) కమనీయం
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వారం రోజులుగా గుంటూరులో నిర్వహిస్తున్న ‘నంది నాటకోత్సవాలు-2022’ శుక్రవారం ముగిశాయి. గుంటూరు శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన ముగింపు సభలో రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళి, ఎండీ విజయకుమార్‌రెడ్డిలు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. గుంటూరు జిల్లాకు చెందిన విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. 

న్యూస్‌టుడే, నగరపాలక సంస్థ (గుంటూరు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని