రూ.63 లక్షల నగదు సీజ్
ఖమ్మం రూరల్ మండల పరిధిలోని వెంకటగిరిక్రాస్రోడ్డులో ఏర్పాటుచేసిన చెక్పోస్టు వద్ద శుక్రవారం రాత్రి, శనివారం చేపట్టిన తనిఖీల్లో రూ.63 లక్షల నగదు, 275 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడ్డ నగదును లెక్కిస్తున్న పోలీసులు
ఖమ్మం గ్రామీణం, న్యూస్టుడే: ఖమ్మం రూరల్ మండల పరిధిలోని వెంకటగిరిక్రాస్రోడ్డులో ఏర్పాటుచేసిన చెక్పోస్టు వద్ద శుక్రవారం రాత్రి, శనివారం చేపట్టిన తనిఖీల్లో రూ.63 లక్షల నగదు, 275 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన పవన్ అనే వ్యక్తి కారులో హైదరాబాద్ వెళ్తుండగా శుక్రవారం రాత్రి పోలీసులు తనిఖీ చేశారు. అతని వాహనంలో రూ.20,55,000 నగదు, 275 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. ఎలాంటి ఆధార పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు.
- కొత్తగూడెం జిల్లాకేంద్రానికి చెందిన రజనీకాంత్ అనే వ్యక్తి శనివారం ఆర్టీసీ బస్సులో సూర్యాపేట జిల్లా కోదాడ వెళ్లి.. తిరిగి కొత్తగూడెం బయల్దేరాడు. వెంకటగిరిక్రాస్రోడ్డు వద్ద పోలీసులు సాయంత్రం బస్సును తనిఖీ చేయగా రజనీకాంత్ వద్ద రూ.42,86,520 ఉన్నట్లు గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేశారు. సీజ్ చేసిన నగదు, బంగారం ఎన్నికల అధికారులకు అప్పగించినట్లు ఎస్ఐ పుష్కుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ విదానం.. ప్రత్యక్ష ప్రసారం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. -
నేటితో ప్రచారానికి తెర.. ఇక ప్రలోభాల ఎర
[ 11-05-2024]
సార్వత్రిక సమరం తుది అంకానికి చేరుతోంది. కీలకమైన ప్రచార పర్వానికి శనివారం సాయంత్రం తెరపడనుంది. -
ఓటుహక్కు వినియోగించుకోండి
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల్లో అర్హులందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ గౌతమ్ పిలుపునిచ్చారు. -
ఖమ్మం నగరానికి పాలేరు నీటి విడుదల
[ 11-05-2024]
ఖమ్మం నగరవాసుల తాగునీటి అవసరాలను తీర్చేందుకు పాలేరు జలాశయం నుంచి ఎడమ కాల్వకు నీటిని శుక్రవారం విడుదల చేశారు. -
రెండు గంటలకోసారి పోలింగ్ శాతాల వెల్లడి: కలెక్టర్
[ 11-05-2024]
జిల్లాలోని పోలింÞ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. హైదరాబాë్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం నిర్వహించారు. -
బంగారు కవచాల అలంకారంలో రామయ్య దర్శనం
[ 11-05-2024]
భద్రాచల రామాలయంలో స్వామివారు శుక్రవారం బంగారు కవచాల అలంకారంలో దర్శనమిచ్చారు. -
జాతి భవిష్యత్తు కోసమే భాజపాకు మద్దతు
[ 11-05-2024]
ముప్పై ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో స్వార్థం చూసుకోలేదని, ఎన్నో పదవులు ఇస్తామని రాజకీయ పార్టీలు ఆశ చూపినా చలించలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. -
అనుభవమున్న బలరాంనాయక్కే పట్టం కట్టండి
[ 11-05-2024]
కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్కు లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. -
ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తులను గెలిపించాలి: నామా
[ 11-05-2024]
నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తులను గెలిపించాలని ఖమ్మం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. -
ప్రతిభావంతులకు ఉచిత కార్పొరేట్ విద్య
[ 11-05-2024]
పదో తరగతిలో ప్రతిభచాటిన పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి ఇంటర్మీడియట్ విద్యను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. -
నేడు చంద్రబాబు కోసం రాజశ్యామల యాగం
[ 11-05-2024]
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి అఖండ విజయం సాధించి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ రాజశ్యామల యాగాన్ని శనివారం నిర్వహించనున్నట్లు తెదేపా తెలంగాణ లీగల్ సెల్ నాయకులు -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 63 మంది నామినేషన్లు చెల్లుబాటు
[ 11-05-2024]
ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 69 మంది అభ్యర్థులు 117 సెట్ల నామినేషన్లు సమర్పించారని రిటర్నింగ్ అధికారి హరిచందన తెలిపారు. -
ఉరేసుకుని యువతి ఆత్మహత్య
[ 11-05-2024]
ఉరేసుకుని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గుండెపూడిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!