పార్టీని బలోపేతం చేస్తా
కార్యకర్తలకు అండగా నిలిచి పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రాలయం ఎమ్మెల్యే, వైకాపా జిల్లా నూతన అధ్యక్షుడు బాలనాగిరెడ్డి అన్నారు. కర్నూలులోని పార్టీ కార్యాలయంలో గురువారం బాధ్యతలు తీసుకున్న అనంతరం మాట్లాడారు. వచ్చే ఎ
వైకాపా జిల్లా నూతన అధ్యక్షుడు బాలనాగిరెడ్డి
కర్నూలు నగరం, న్యూస్టుడే: కార్యకర్తలకు అండగా నిలిచి పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రాలయం ఎమ్మెల్యే, వైకాపా జిల్లా నూతన అధ్యక్షుడు బాలనాగిరెడ్డి అన్నారు. కర్నూలులోని పార్టీ కార్యాలయంలో గురువారం బాధ్యతలు తీసుకున్న అనంతరం మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో పార్టీ విజయం సాధించేలా తన వంతు కృషి చేస్తానన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పార్టీకి పనిచేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బాలనాగిరెడ్డిని మేయరు బీవై రామయ్య, ఎమ్మెల్యేలు సాయిప్రసాద్రెడ్డి, చెన్నకేశవరెడ్డి, సుధాకర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్రరెడ్డి, గోపాల్రెడ్డి, మహేశ్వరరెడ్డి, శివరాం తదితరులు అభినందించారు. ఇప్పటివరకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన బీవై రామయ్యను ఎమ్మెల్యేలు, నాయకులు సన్మానించారు.
ఉనికి చాటుకునేందుకే పర్యటన
అవినీతి రహితపాలన అందిస్తున్న వైకాపాను తెదేపా విమర్శించడం సరికాదని, ఉనికిని చాటుకునేందుకు చంద్రబాబు రాష్ట్రంలో పర్యటిస్తున్నారని మేయరు బీవై రామయ్య అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెదేపా హయాంలో ఎంత మంది బీసీలను రాజ్యసభకు పంపారని ప్రశ్నించారు. కరోనా సమయంలో తమ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని, చంద్రబాబు తెలంగాణకు పరిమితమయ్యారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటు మీటి.. స్ఫూర్తి చాటి
[ 14-05-2024]
బతుకుదెరువు కోసం పట్నం వెళ్లినవారందరూ స్వగ్రామం చేరారు.. ఎల్లలు దాటొచ్చి స్వదేశంపై అభిమానం చాటుకున్నారు.. ఇతర ప్రాంతాల్లో చదువుతున్న యువత, ఉద్యోగులు తరలొచ్చారు. -
మొరాయించిన ఓటు యంత్రం
[ 14-05-2024]
శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామంలోని 84వ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈవీఎంలు పని చేయలేదు. దీంతో గంటన్నరపాటు ఓటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. -
అధికారం అడ్డగింతలు
[ 14-05-2024]
నంద్యాల పట్టణం దేవనగర్లో పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా నాయకులు ఎక్కువ సంఖ్యలో గుమికూడారు. వారిని బయటకు పంపాలని పోలీసులను కోరితే తెదేపా నాయకులతో వాగ్వాదానికి దిగారు. -
నంద్యాలలో ఉద్రిక్తత
[ 14-05-2024]
నంద్యాల పట్టణం లీడర్స్ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. 6 గంటలు దాటినప్పటికీ పోలింగ్ జరుగుతుండటంతో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చారు. -
రాత్రి పది గంటల వరకు 74.17 శాతం నమోదు
[ 14-05-2024]
జిల్లాలో ఉదయం 9 గంటలకు 9.34 శాతం పోలింగ్ నమోదైంది. 12 గంటలకు 22.05 శాతం దాటింది. మధ్యాహ్నం ఒంటి గంటకు 38.00 శాతానికి చేరింది.. మధ్యాహ్నం 3 గంటలకు 52.26, సాయంత్రం 5 గంటలకు 64.55 శాతం పోలింగ్ నమోదైంది. -
వెల్లువెత్తిన ఓటుస్వామ్యం
[ 14-05-2024]
ఓట్ల పండగ ప్రారంభానికి అర్ధ గంట ముందు వరకు వర్షం పడింది. గోనెగండ్లలో పోలింగ్ కేంద్రం వద్ద వర్షం నీరు పెద్దఎత్తున నిలిచిపోయింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బురదలోనే నడవాల్సి వచ్చింది. -
అధికార అరాచకం
[ 14-05-2024]
కర్నూలు నాలుగో పట్టణ పోలీసుస్టేషన్కు చెందిన నాయక్ తీరు వివాదాస్పదంగా మారింది. సదరు కానిస్టేబుల్ సిల్వర్జుబ్లీ కళాశాల ఆవరణలోని 72 పోలింగ్ కేంద్రంలోకి ఎలాంటి అనుమతి లేకుండా వెళ్లారు. -
ఓటేసి.. భవితకు బాటేసి
[ 14-05-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. పలు చోట్ల చిన్నపాటి గొడవలు చోటుచేసుకున్నాయి. ఆది, సోమవారాలు వర్షం కారణంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు