logo

తెదేపాలో వంద మంది చేరిక

నియోజకవర్గంలోని గోనెగండ్ల మండలం వేముగోడు గ్రామానికి చెందిన వైకాపా నాయకులు నాగేంద్ర, గొబ్బిరిగాళ్ళ వెంకటేష్, కురువ సురేష్, రాజోలి రాముడు, ముస్లిం బావన్న, కురువ మాదన్న సుమారు 100 మంది తెదేపా నాయకుల ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి సమక్షంలో తెదేపాలో చేరారు.

Updated : 20 Apr 2024 16:15 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: నియోజకవర్గంలోని గోనెగండ్ల మండలం వేముగోడు గ్రామానికి చెందిన వైకాపా నాయకులు నాగేంద్ర, గొబ్బిరిగాళ్ళ వెంకటేష్, కురువ సురేష్, రాజోలి రాముడు, ముస్లిం బావన్న, కురువ మాదన్న సుమారు 100 మంది తెదేపా నాయకుల ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి సమక్షంలో తెదేపాలో చేరారు. వారికి బీవీ జయనాగేశ్వరరెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని