పీడిత వర్గాల ప్రజల కోసం పోరాటం
పీడిత వర్గాల ప్రజల కోసం సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ పోరాటం చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మోహన్, జిల్లా కార్యదర్శి నరసిహులు, సహాయ కార్యదర్శి అరుణ్కుమార్ అన్నారు.
రైతునగరం(నంద్యాల): పీడిత వర్గాల ప్రజల కోసం సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ పోరాటం చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మోహన్, జిల్లా కార్యదర్శి నరసిహులు, సహాయ కార్యదర్శి అరుణ్కుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ప్రజా సంఘాల, ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జాతీయ కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు కమిటీ నాయకత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. సీపీఐ(ఎంఎల్) అనుబంధ సంస్థ పీడీఎస్ యూ విద్యార్థి సంఘం నాయకులు రఫీ, నాగరాజులను పార్టీ క్రమశిక్షణ చర్యల కింద పార్టీ సభ్యంత్వం నుంచి తొలగించడం జరిగిందని, నేటి నుంచి వారికి పార్టీతో ఎటువంటి సంబంధంలేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జునైద్బాష, చౌడప్ప, మహమ్మద్, ఇర్ఫాన్, ఆనంద్, మౌలిసా, ఫరూక్, అల్లాబకాష్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటు మీటి.. స్ఫూర్తి చాటి
[ 14-05-2024]
బతుకుదెరువు కోసం పట్నం వెళ్లినవారందరూ స్వగ్రామం చేరారు.. ఎల్లలు దాటొచ్చి స్వదేశంపై అభిమానం చాటుకున్నారు.. ఇతర ప్రాంతాల్లో చదువుతున్న యువత, ఉద్యోగులు తరలొచ్చారు. -
మొరాయించిన ఓటు యంత్రం
[ 14-05-2024]
శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామంలోని 84వ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఈవీఎంలు పని చేయలేదు. దీంతో గంటన్నరపాటు ఓటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. -
అధికారం అడ్డగింతలు
[ 14-05-2024]
నంద్యాల పట్టణం దేవనగర్లో పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా నాయకులు ఎక్కువ సంఖ్యలో గుమికూడారు. వారిని బయటకు పంపాలని పోలీసులను కోరితే తెదేపా నాయకులతో వాగ్వాదానికి దిగారు. -
నంద్యాలలో ఉద్రిక్తత
[ 14-05-2024]
నంద్యాల పట్టణం లీడర్స్ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. 6 గంటలు దాటినప్పటికీ పోలింగ్ జరుగుతుండటంతో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి కేంద్రాన్ని పరిశీలించేందుకు వచ్చారు. -
రాత్రి పది గంటల వరకు 74.17 శాతం నమోదు
[ 14-05-2024]
జిల్లాలో ఉదయం 9 గంటలకు 9.34 శాతం పోలింగ్ నమోదైంది. 12 గంటలకు 22.05 శాతం దాటింది. మధ్యాహ్నం ఒంటి గంటకు 38.00 శాతానికి చేరింది.. మధ్యాహ్నం 3 గంటలకు 52.26, సాయంత్రం 5 గంటలకు 64.55 శాతం పోలింగ్ నమోదైంది. -
వెల్లువెత్తిన ఓటుస్వామ్యం
[ 14-05-2024]
ఓట్ల పండగ ప్రారంభానికి అర్ధ గంట ముందు వరకు వర్షం పడింది. గోనెగండ్లలో పోలింగ్ కేంద్రం వద్ద వర్షం నీరు పెద్దఎత్తున నిలిచిపోయింది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బురదలోనే నడవాల్సి వచ్చింది. -
అధికార అరాచకం
[ 14-05-2024]
కర్నూలు నాలుగో పట్టణ పోలీసుస్టేషన్కు చెందిన నాయక్ తీరు వివాదాస్పదంగా మారింది. సదరు కానిస్టేబుల్ సిల్వర్జుబ్లీ కళాశాల ఆవరణలోని 72 పోలింగ్ కేంద్రంలోకి ఎలాంటి అనుమతి లేకుండా వెళ్లారు. -
ఓటేసి.. భవితకు బాటేసి
[ 14-05-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోమవారం సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా సాగాయి. పలు చోట్ల చిన్నపాటి గొడవలు చోటుచేసుకున్నాయి. ఆది, సోమవారాలు వర్షం కారణంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
జాబ్ మార్కెట్ పైకి ఏఐ ‘సునామీ’.. IMF చీఫ్ వ్యాఖ్యలు!
-
చైనాకు చెక్ పెట్టేందుకు ‘గ్రేట్షార్క్’, ‘మాంట రే’ సిద్ధం..!
-
ప్రేక్షకులు చాలా స్మార్ట్.. ‘పుష్ప’ పాత్రను అలా ఏమీ చూడరు: అల్లు అర్జున్
-
మూడో రోజూ లాభాల్లో సూచీలు.. 22,200 ఎగువకు నిఫ్టీ
-
టాటా ప్లేతో అమెజాన్ జట్టు.. ఇక DTHలోనూ ప్రైమ్ వీడియో
-
తెలంగాణలో రాగల మూడు రోజులు మోస్తరు వర్షాలు