ఓటర్లు ప్రలోభాలకు లొంగొద్దు
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఓటరు విధిగా వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. ఈ నెల 29న ఓటరు చైతన్య శోభాయాత్ర పేరుతో జిల్లా కేంద్రంలో మెగా ర్యాలీ నిర్వహించే కార్యక్రమంపై
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ నగేశ్
వనపర్తి న్యూటౌన్, న్యూస్టుడే: రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఓటరు విధిగా వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. ఈ నెల 29న ఓటరు చైతన్య శోభాయాత్ర పేరుతో జిల్లా కేంద్రంలో మెగా ర్యాలీ నిర్వహించే కార్యక్రమంపై శనివారం కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్లో జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు. సోమవారం సాయంత్రం వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, ఆర్డీవో కార్యాలయం, పట్టణ పోలీస్స్టేషన్ నుంచి ఒకే సమయంలో ర్యాలీ నిర్వహించి పాలిటెక్నిక్ కళాశాల మైదానానికి చేరుకునేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. ర్యాలీకి బందోబస్తు నిర్వహించాలని డీఎస్పీ వెంకటేశ్వర్లుకు సూచించారు. కనీస వసతుల ఏర్పాటు బాధ్యతలను వనపర్తి పుర కమిషనర్కు అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రచారం ఇలా ముగించారు..!
[ 12-05-2024]
పాలమూరులోని మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల్లో నెల రోజులుగా ప్రచారం హోరెత్తింది. -
ఎన్నికల వేళ ప్రయాణికుల పాట్లు
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు నానా పాట్లు పడ్డారు. -
మతతత్వ పార్టీలకు చరమగీతం పాడుదాం: భట్టి
[ 12-05-2024]
మతాల మధ్య చిచ్చుపెట్టి విద్వేషాలు రెచ్చగొట్టే మతతత్వ పార్టీలకు చరమగీతం పాడుదామంటూ రాష్ట్ర ఉప మఖ్యమంత్రి భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. -
డీకే అరుణ అంటేనే పాలమూరు నినాదం
[ 12-05-2024]
అరుణమ్మ అంటే పాలమూరు నినాదం.. ఒక అమ్మ, ఒక అక్క, ఒక చెల్లి.. ఆమెను మీరంతా ఎంపీగా గెలిపించి పార్లమెంట్కు పంపిస్తే ఇక్కడి సమస్యల పరిష్కారానికి మీ గొంతుక అవుతారని భాజపా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నారు. -
ఓర్వలేక వెన్నుపోటుకు కుట్ర: వంశీచంద్రెడ్డి
[ 12-05-2024]
పాలమూరు అభివృద్ధికి వెన్నుపోటు పొవడానికి, సీఎం రేవంత్రెడ్డిని అప్రతిష్ఠపాలు చేయడానికి కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి అన్నారు. -
అభివృద్ధి విస్మరించి అనవసర ఆరోపణలు: వి.శ్రీనివాస్గౌడ్
[ 12-05-2024]
అభివృద్ధి పనులను విస్మరించి భారాస నాయకులపై తప్పుడు ఆరోపణలు చేయడం కాంగ్రెస్ నాయకులకు తగదని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. -
మోదీవి ప్రజావ్యతిరేక విధానాలు
[ 12-05-2024]
పదేళ్ల నుంచి కేంద్రంలో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ఓటర్లు ప్రజాస్వామిక పార్టీలకు పట్టం కట్టాలని తెలంగాణ జాగో కన్వీనర్ ఆకునూరి మురళి కోరారు -
లెక్కింపు కేంద్రాల పరిశీలన
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్రూంల ఏర్పాట్లను ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా, రిటర్నింగ్ అధికారి కలెక్టర్ జి.రవి నాయక్తో కలసి శనివారం పరిశీలించారు. -
నిబంధనలు పాటించాల్సిందే
[ 12-05-2024]
రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ అన్నారు. -
మోసం చేసిన కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పండి
[ 12-05-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని భారాస నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి డా. ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పిలుపునిచ్చారు. -
విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలకు గుణపాఠం నేర్పాలి
[ 12-05-2024]
కాంగ్రెస్తోనే దేశంలో అభివృద్ధి సాధ్యమవుతుందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
భాజపా వస్తే ఎన్నికలు ఉండవు
[ 12-05-2024]
కేంద్రంలోని భాజపా మరోసారి అధికారంలోకి వస్తే, ఎన్నికలు ఉండవని రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ అన్నారు
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లలో ఒకటో తేదీన జీతం అందుకున్న దాఖలాల్లేవు: సూర్యనారాయణ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
అయిదేళ్ల పాలన.. అంతులేని వేదన.. తలరాతలు మార్చుకునే తరుణమిదే
-
అరకులో కూటమికే మొగ్గు!.. ఈ పార్లమెంటు బరిలో వైకాపా ఎదురీత
-
ఖండాంతరాలు దాటి ఓట్ల పండగకు.. సొంత ఊర్లకు చేరుకుంటున్న ప్రవాసాంధ్రులు
-
నేడు 13 జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం