logo

నామినేషన్‌ దాఖలు చేసిన బూర నర్సయ్య గౌడ్‌

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్ తమ నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి హనుమంతు కే జండగేకు మంగళవారం అందజేశారు.

Updated : 23 Apr 2024 17:13 IST

భువనగిరి: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్ తమ నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి హనుమంతు కే జండగేకు మంగళవారం అందజేశారు. ఆయన వెంట కేంద్రమంత్రి జైశంకర్, భాజపా శాసనసభాపక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి, ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు ఉన్నారు. అంతకుముందు పట్టణంలో కోలాహలంగా నామినేషన్ ర్యాలీ నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని