logo

విజయ యాత్ర రథాలు ప్రారంభం

ఇందూరు నగరం విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో వీర హనుమాన్ విజయ యాత్ర ప్రచార రథాలను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ గౌడ్, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాకూర్‌లు ప్రారంభించారు.

Published : 20 Apr 2024 20:15 IST

నిజామాబాద్‌ సాంస్కృతికం: ఇందూరు నగరం విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో వీర హనుమాన్ విజయ యాత్ర ప్రచార రథాలను బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ గౌడ్, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు దినేష్ ఠాకూర్‌లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, సహ కార్యదర్శిలు దాత్రీక రమేష్, తాడూరి ప్రవీణ్, బజరంగ్ దళ్ జిల్లా సాహసంయోజక్‌లు పాతూరి మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని