qqqqq: కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి
ఎల్లారెడ్డి పురపాలక ఆరో వార్డులోని చర్చి కౌంపౌండ్ కాలనీలో పురపాలక ఛైర్మన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎల్లారెడ్డి పట్టణం: ఎల్లారెడ్డి పురపాలక ఆరో వార్డులోని చర్చి కౌంపౌండ్ కాలనీలో పురపాలక ఛైర్మన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పుర ఛైర్మన్ రాష్ట్రంలో కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షట్కార్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చెన్న లక్ష్మణ్, గయాజోద్దిన్, షకవత్ అలీ, సామెల్ తదితరులున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4,78,734 మంది ఓటుకు దూరం
[ 16-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు చాలా కీలకమైంది. ఒక్క ఓటు తేడాతో ఓడిన వారు చాలా మంది ఉన్నారు. -
వైద్యశాఖలో లైంగిక వేధింపుల కలకలం
[ 16-05-2024]
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కామారెడ్డి వైద్య ఆరోగ్యశాఖ అధికారి లక్ష్మణ్సింగ్పై బుధవారం విచారణ చేపట్టారు. -
తెవివి వీసీ పదవి ఎవరికి దక్కేనో..!
[ 16-05-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ఛాన్స్లర్(వీసీ) పదవి ఎవరిని వరిస్తుందోననే చర్చ సాగుతోంది. -
అభివృద్ధి పనులకు ఆటంకం
[ 16-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా లోక్సభ స్థానాలకు పోలింగ్ సోమవారం ముగిసింది. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. -
ఆదర్శంగా ఓటేశారు
[ 16-05-2024]
పార్లమెంటు ఎన్నికల్లో ప్రత్యేకంగా మహిళా, యువ, దివ్యాంగ, ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ఓటింగ్లో మహిళలదే పైచేయి
[ 16-05-2024]
జహీరాబాద్ లోక్సభ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
సీఎంసీలో అభ్యర్థుల భవితవ్యం
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికల సమరం ముగిసింది. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కించనున్నారు. -
పండించిన పంట తిరిగి ఇచ్చేయండి!
[ 16-05-2024]
తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ రైతులతో పండించిన సెనగ పంట ధర చెల్లింపు విషయంలో ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. -
రేపటి నుంచి సినిమా థియేటర్లు బంద్
[ 16-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్ల నిర్వాహకుల నిర్ణయం మేరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 17 నుంచి పదిహేను రోజుల పాటు సినిమా థియేటర్లు బంద్ పాటిస్తున్నారు. -
ఉపాధ్యాయురాలికి నోటీసు జారీ
[ 16-05-2024]
విద్యాశాఖ నుంచి అనుమతి లేకుండా దీర్ఘకాలికంగా విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయురాలు సుహాసినికి తుది షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు డీఈవో రాజు బుధవారం తెలిపారు.