ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, అదే సమయంలో ప్రైవేటు వైద్యాలయాలను ఆదుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ అన్నారు.
ఐఎంఏ నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న అశోకన్, చిత్రంలో రాష్ట్ర అధ్యక్షుడు జేసీ.నాయుడు, పూర్వ అధ్యక్షుడు ప్రసాద్
విజయనగరం వైద్య విభాగం, న్యూస్టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలని, అదే సమయంలో ప్రైవేటు వైద్యాలయాలను ఆదుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ అన్నారు. నగరంలో కొత్తగా ఏర్పాటైన డాక్టర్ ఆశా సుబ్బారావు ఐఎంఏ హాల్ను ఆదివారం ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు జేసీˆ.నాయుడు, ప్రధాన కార్యదర్శి పి.ఫణీధర్, ఎలక్ట్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రవీంద్రనాథ్, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు వీఎస్.ప్రసాద్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.అశోక్, ఎల్.శ్రీనివాసరావు, ఐఎంఏ ముఖ్య నాయకులు పి.గోపాలరావు, వి.మృత్యుంజయరావు, మహేంద్రగిరి, త్రినాథరావు, మధుకర్, వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకిస్తామన్న డబ్బులు ఏమయ్యాయి
[ 14-05-2024]
ఓట్లు వేస్తే డబ్బులు ఇస్తామన్నారని, చాలామందికి ఇవ్వలేదంటూ కొత్తవలస మండలం వీరభద్రపురంలోని దాసరిపేటకు చెందిన పలువురు మహిళలు ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావును సోమవారం రాత్రి నిలదీశారు. -
స్ఫూర్తి చాటిన ఓటర్లు
[ 14-05-2024]
వయోభారం.. అనారోగ్యం.. వర్షం.. విద్యుత్తు లేకపోవడం వంటి ఇబ్బందులున్నా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడంలో స్ఫూర్తి చాటారు. -
ఒక్క ఓటు.. గంటన్నర ఉద్రిక్తత
[ 14-05-2024]
పాలకొండ పట్టణంలోని పెదకాపువీధి ప్రాథమిక పాఠశాలలో నం.177 పోలింగ్ కేంద్రంలో ఒక్క ఓటు కోసం గంటన్నరపాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. -
వర్షమొచ్చినా.. చీకటైనా ఓటింగ్
[ 14-05-2024]
శృంగవరపుకోట నియోజకవర్గంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం, విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో పలుచోట్ల పోలింగ్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
వైకాపా శ్రేణుల వీరంగం
[ 14-05-2024]
పార్వతీపురం పట్టణంలోని జగన్నాథపురం పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య గొడవ తోపులాటకు దారితీసింది. -
తెదేపా ఏజెంటుపై దాడి
[ 14-05-2024]
బొబ్బిలి మండలంలోని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడి స్వగ్రామం పక్కిలో తెదేపా పోలింగ్ ఏజెంటు రెడ్డి బాబురావుపై వైకాపా కార్యకర్తలు దాడిచేసి గాయపరిచారు. బాధితుడి వివరాల మేరకు.. -
ఎన్నికల్ని బహిష్కరించిన భోజరాజపురం
[ 14-05-2024]
దత్తిరాజేరు మండలం గుచ్చిమి పంచాయతీ పరిధిలోని భోజరాజపురం గ్రామస్థులు సోమవారం పోలింగ్ను బహిష్కరించారు. గ్రామంలోని ఏ ఒక్కరూ ఓటు వేయలేదు. -
తరలివచ్చారు.. బస్సుల్లేక ఇరుక్కుపోయారు
[ 14-05-2024]
ఓటుహక్కును సద్వినియోగం చేసుకునేందుకు దూరప్రాంతాల నుంచి తరలివచ్చిన వారికి చిక్కులు తప్పలేదు. విజయనగరం, హైదరాబాద్, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల నుంచి చాలామంది ఆదివారం అర్ధరాత్రి విజయనగరంలోని కాంప్లెక్స్కు చేరుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!