అసెంబ్లీ ఎన్నికల బరిలో101 మంది
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల బరిలో 101 మంది నిలిచారు.
వన్టౌన్, జ్ఞానాపురం, గాజువాక, పెందుర్తి, భీమిలి గ్రామీణం, గురుద్వారా, న్యూస్టుడే: జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల బరిలో 101 మంది నిలిచారు. భీమిలిలో 15 మంది, తూర్పు-14, గాజువాక-14, పెందుర్తి-14,దక్షిణం-16, ఉత్తరం-15, పశ్చిమంలో 13 మంది చొప్పున పోటీ చేస్తున్నారు.
దక్షిణం
చెన్నుబోయిన శ్రీనివాసరావు (వంశీకృష్ణ శ్రీనివాస్, జనసేన), వాసుపల్లి గణేష్కుమార్ (వైకాపా), వాసుపల్లి సంతోష్కుమార్ (కాంగ్రెస్), రాము కదిరి (బహుజన సమాజ్వాదీ పార్టీ), గుంటు దుర్గాప్రసాద్ (భారతీయ రాష్ట్రీయ దళ్), బుర్రా శ్రీనివాసరావు (ప్రజా ప్రస్థానం), యర్రంశెట్టి సురేష్కుమార్ (జై భారత్ నేషనల్), రావాడ తాతారావు (నభభారత నిర్మాణ సేవ), కె.శ్రీదేవి ( జై మహాభారత్), వంశీ కీర్తికుమార్ బుద్దవరపు (జాతీయ జనసేన), సూరాడ యల్లాజీ (సమాజ్వాదీ పార్టీ), ఈశ్వరరావు కడగాల, కిలపర్తి మంగరత్నం, డోల జగదీష్, తారకరామ్ లగిశెట్టి, జె.బిపిన్కుమార్ జైన్ (స్వతంత్ర).
పశ్చిమం
పి.జి.వి.ఆర్.నాయుడు (గణబాబు) (తెదేపా), ఆడారి ఆనంద్కుమార్ (వైకాపా), ఎ.రామచంద్రరావు (బీఎస్పీ), అత్తిలి విమల(సీపీఐ), ఎం.శ్రీనివాసరావు (జాతీయ జనసేన పార్టీ), బొట్టా కోటేశ్వరరావు (భారత చైతన్య యువజన పార్టీ), వెలగాడ రవికుమార్ (సమాజ్వాదీ పార్టీ), జగ్గుమంత్రి వెంకటగణేష్ (జై భారత్ నేషనల్ పార్టీ), స్వతంత్రులుగా కె.జగదీష్, జామి పార్వతి, పి.నానాజీ, వి.కిరణ్కుమార్, హెచ్.శివ చాణిక్య దొర.
తూర్పు
వెలగపూడి రామకృష్ణబాబు (తెదేపా), ఎం.వి.వి.సత్యనారాయణ (వైకాపా), గుత్తుల శ్రీనివాస్ (కాంగ్రెస్), పీటర్ జోసఫ్ (బీఎస్పీ), హైమావతి (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), టి.వి.ఎస్.ముకుంద్ (ప్రజాప్రస్థానం), వై.వేణుగోపాలకృష్ణ (బీసీవై), డాక్టర్ కె.గణపతి (రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా), ఎ.దాలిరాజు (నభభారత నిర్మాణ సేవ), స్వతంత్రులుగా ఎ.రమణి, ఎ.శివరామకృష్ణ, బి.అప్పల పద్మాకర్, ఉమ్మిడి భాస్కరరావు, వి.శిరీష.
గాజువాక
పల్లా శ్రీనివాసరావు (తెదేపా), గుడివాడ అమర్నాథ్(వైకాపా), ఎం.జగ్గు నాయుడు (సీపీఎం), నందికోళ్ల అప్పారావు(బీఎస్పీ), కేఏ.పాల్ (ప్రజాశాంతి పార్టీ), కె.ఆదినారాయణ (జై మహా భారత్ పార్టీ), తోట అక్కయ్య (లోక్తాంత్రిక్ పార్టీ), తలుపుల శైలజ (ప్రజాప్రస్థానం), బత్తుల నీలకంఠం (నభ భారత నిర్మాణ సేవ), శ్యాముల్ జాన్ ధర్మరాజు(దళిత బహుజన పార్టీ), సుంకసురి సారజ్యోతి (నవతరం పార్టీ), స్వతంత్రులుగా కె.కృష్ణ ప్రదీప్, కొవిరి కృష్ణ, ఎస్.శ్రీనివాసరావు.
భీమిలి
గంటా శ్రీనివాసరావు (తెదేపా), ముత్తంశెట్టి శ్రీనివాసరావు (వైకాపా), అడ్డాల వెంకటవర్మరాజు (భారత జాతీయ కాంగ్రెస్), బాగం గోపాలరావు (బహుజన సమాజ్ పార్టీ), ఇల్లిపల్లి అనిల్కుమార్ (జై భారత్ నేషనల్ పార్టీ), కోలా హరిబాబు (రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా-ఎ), గంటా శ్రీనివాసరావు (జాతీయ జనసేన పార్టీ), చోడిపల్లి రాజు (సమాజ్వాదీ పార్టీ), స్వతంత్రులుగా నాగోతు నాగమణి, మేకా సత్యకిరణ్, బుగత రాము, బావిశెట్టి రమణబాబు, చొప్పల్లి శరణ్ గణేశ్ శర్మ, నూకల సూర్యప్రకాశ్, నందికోళ్ల సంధ్య.
పెందుర్తి
పంచకర్ల రమేశ్బాబు (జనసేన), అన్నంరెడ్డి అదీప్రాజ్ (వైకాపా), భగత్ పిరిడి(కాంగ్రెస్), బంగారి రమణ (బీఎస్పీ), ఈత రోజా (పిరమిడ్ పార్టీ), ఏలూరు వెంకటరమణ (ఎన్జేపీ), కన్నేపల్లి మహాదేవ్ కల్యాణ్ శ్రీకాంత్ (జై భారత్ నేషనల్ పార్టీ), పెచ్చేటి రమేశ్నాయుడు(నవరంగ్ కాంగ్రెస్), బోళెం వెంకట మురళీమోహన్ (సమాజ్వాదీ పార్టీ), స్వతంత్రులుగా ఆడారి నాగరాజు, కూండ్రపు సన్యాసిరావు, గుంటూరు వెంకట నరసింహారావు, పొన్నాడ అప్పలనాయుడు, వడ్డాది ఉదయ్కుమార్.
ఉత్తరం
పెనుమత్స విష్ణుకుమార్ రాజు (భాజపా), కేకే రాజు (వైకాపా), లక్కరాజు రామారావు (కాంగ్రెస్), పెద్దాడ కనకమహాలక్ష్మి (బీఎసీˆ్ప), వీవీ లక్ష్మీనారాయణ (జైభారత్), గుంపుల శరత్బాబు (సమాజ్వాదీ పార్టీ), చింతాడ సూర్యం (నభ భారత్ నిర్మాణ సేవ), పి.జగదీశ్ (జాతీయ జనసేన), స్వతంత్రులుగా కోనేటి ఈశ్వర వీరభద్రాచారి, చప్ప రామునాయుడు, బొడ్డు శ్రీనివాస్, బొర్రా రమేశ్, ఎలమంచలి సాహితీ, రోణంకి చలపతిరావు, వడ్డి శిరీష.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఎక్కువ.. ఎవరి వైపు!!.. భారీ పోలింగ్పై నేతల విశ్లేషణలు
[ 16-05-2024]
మహిళల ఓట్లు ఎక్కువగా తమకే పడ్డాయని, గెలుపు అవకాశాలు తమవేనంటూ తెదేపా కూటమి, వైకాపా అభ్యర్థులు ఎవరికి వారు దీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వారీ గణాంకాలను విశ్లేషిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఉత్తరాంధ్ర వెంకటేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడి మృతి
[ 16-05-2024]
మధురవాడ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పీఎంపాలెం సీఐ వై.రామకృష్ణ తెలిపారు. -
ఏదీ.. ఏమయింది నాటి కళ!
[ 16-05-2024]
వైకాపా ప్రభుత్వం రుషికొండపై సాగించిన విధ్వంసానికి సమీప బీచ్ కళావిహీనంగా మారింది. ఎన్నికలకు ముందు సీఎం క్యాంపు కార్యాలయం కోసమంటూ బీచ్లోని వసతులను ఎత్తేశారు. -
‘ఓటమి భయంతో వైకాపా మూకల దాడులు’
[ 16-05-2024]
రాష్ట్రంలో పోలింగ్ సరళిని పరిశీలిస్తే కూటమికే విజయావకాశాలు అధికంగా ఉన్నాయని, ఇది చూసి ఓర్వలేక రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా మూకలు తెదేపా నాయకులు, శ్రేణులపై దాడులకు దిగుతున్నాయని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. -
నేటి నుంచి నిర్మాల్య చందనం విక్రయాలు
[ 16-05-2024]
చందనోత్సవం సందర్భంగా ఈనెల 10వ తేదీన అప్పన్న స్వామి దేహంపై నుంచి వేరుచేసిన నిర్మాల్య చందనం విక్రయాలు గురువారం నుంచి ప్రారంభించనున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. -
నిధుల విడుదలలో.. కుట్ర కోణం?
[ 16-05-2024]
ఎన్నికలకు ముందు లబ్ధిదారుల ఖాతాల్లో సంక్షేమ పథకాల లబ్ధిని జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు నానా హడావుడి చేశారు. -
జిల్లాలో 70.03 శాతం పోలింగ్ నమోదు
[ 16-05-2024]
విశాఖ జిల్లా పరిధిలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని, 2019 ఎన్నికలతో పోల్చితే ఓటింగ్ శాతం 3.78 మేర పెరిగిందని జిల్లా కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. -
అర్ధరాత్రి విధ్వంసం
[ 16-05-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ పరిధి వుడాకాలనీలోని ప్రభుత్వ స్థలంలో అర్ధరాత్రి వేళ కొందరు వ్యక్తులు జేసీబీతో రోడ్డు నిర్మాణం చేపట్టడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. -
నేటి నుంచి గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
[ 16-05-2024]
ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ఆధ్వర్యంలో నడుస్తున్న బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో మిగులు సీట్ల ప్రవేశాలకు ఈనెల 16, 17 తేదీల్లో కౌన్సెలింగ్ జరుపుతున్నామని విశాఖ, అనకాపల్లి జిల్లాల గురుకులాల సమన్వయకర్త ఎస్.రూపవతి వెల్లడించారు. -
పలు రైళ్ల రీ షెడ్యూల్
[ 16-05-2024]
లింక్ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో పలు రైళ్ల బయలు దేరే సమయాలను మార్పు (రీ షెడ్యూల్) చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. -
ముందుకెళ్లే వీల్లేక.. మార్గ మధ్యలో నిలిచే..!
[ 16-05-2024]
గోపాలపట్నం నుంచి బాజీకూడలి మీదుగా ఎన్ఏడీకూడలికి వెళ్లే బీఆర్టీఎస్ సేవా మార్గంలో నిత్యం ట్రాఫిక్ వెతలతో వాహన చోదకులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. -
అన్న జమానాలో అంతా అనధికారమే!
[ 16-05-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. -
డెంగీతో జాగ్రత్త సుమా!
[ 16-05-2024]
మే నెలలో ఒకవైపు మండే ఎండలు, మరోవైపు వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులతో చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో ప్రజలకు కొంతమేర ఉపశమనం కలుగుతున్నా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వ్యాధులు పొంచి ఉంటాయి. -
మీ అభిమానం మరువలేనిది
[ 16-05-2024]
తనకు అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థిగా సీటు ఖరారు చేసినప్పటి నుంచి పోలింగు వరకు తెదేపా, భాజపా, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చూపిన అభిమానానికి సీఎం రమేశ్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. -
నాడు-నేడు ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
[ 16-05-2024]
అనకాపల్లి జిల్లా పరిధిలో రెండో దశ నాడు-నేడు పనులు జరుగుతున్న పాఠశాలల్లోని 227 మంది ప్రధానోధ్యాయులకు డీఈఓ వెంకట లక్ష్మమ్మ బుధవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. -
అనకాపల్లిలో పెరిగిన పోలింగ్
[ 16-05-2024]
అనకాపల్లి జిల్లాలో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. అనకాపల్లి, ఎలమంచిలి, మాడుగుల నియోజకవర్గాల్లో ఓటర్లు ఉత్సాహంగా, ఓర్పుతో ఓటు వేశారు. కొన్ని కేంద్రాల్లో తెల్లవారుజాము వరకు పోలింగ్ జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఈడీ అభ్యంతరం.. సుప్రీం ఏమందంటే..?
-
సీఏఏపై అసత్య ప్రచారం.. ప్రతిపక్షాలపై మోదీ ఫైర్
-
ఫస్ట్ వారంతా ధోనీ ఫ్యాన్స్.. ఆ తర్వాతే చెన్నై జట్టుకు: రాయుడు
-
ఒక్క మ్యాచ్ ఫలితం.. మూడు జట్లపై ప్రభావం?
-
బ్లింకిట్లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం
-
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు