పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు రాగి జావ అందించనున్నామని కలెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు.
విద్యార్థినికి రాగిజావ అందిస్తున్న కలెక్టర్ విజయరామరాజు, పక్కన రాష్ట్ర ఆహార సలహా మండలి ఛైర్మన్ విజయ్ప్రతాప్రెడ్డి, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు లక్ష్మీదేవి
జిల్లా సచివాలయం, న్యూస్టుడే : విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు రాగి జావ అందించనున్నామని కలెక్టర్ విజయరామరాజు పేర్కొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళ వారం సీఎం జగన్మోహన్రెడ్డి రాగిజావ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా, కడప కలెక్టరేట్లోని దృశ్యమాధ్యమ కేంద్రంలో కలెక్టర్ విజయరామరాజు, ఆహార సలహామండలి ఛైర్మన్ విజయ్ప్రతాప్రెడ్డి, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు లక్ష్మీదేవి విద్యార్థులకు రాగిజావ అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 2,048 పాఠశాలల్లోని 1,48,804 మంది విద్యార్థులకు వారంలో మూడు రోజులు రాగిజావ అందిస్తున్నామన్నారు. జగనన్న గోరుముద్దలో మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని స్పష్టం చేశారు. అన్ని రకాల సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో చక్కగా చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో రాఘవరెడ్డి, ఏపీవో ప్రభాకర్రెడ్డి, పలువురు విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటెత్తారు.. ఓటెత్తారు..!
[ 14-05-2024]
జిల్లాలో సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఓటర్లు మండుటెండను లెక్క చేయకుండా, వైకాపా నేతల దాడులకు వెరవకుండా తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. -
బరిలో నిలిచారు... ఓటరుగా గెలిచారు
[ 14-05-2024]
జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ఓటర్లు పోలింగ్కేంద్రాలకు పోటెత్తారు. కడపలో తెదేపా అభ్యర్థి మాధవి, తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ఉపముఖ్యమంత్రి అంజాద్బాషాలు ఓటుహక్కును సద్వినియోగం చేసుకున్నారు. -
తెదేపా-వైకాపా వర్గీయుల రాళ్లదాడులు
[ 14-05-2024]
మండల పరిధి మబ్బుచింతలపల్లెలో పోలింగ్ సందర్భంగా సోమవారం వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. -
సిద్దవటంలో స్వల్ప ఉద్రిక్తత
[ 14-05-2024]
సిద్దవటంలోని దిగువపేటలో సోమవారం రాత్రి వైకాపా, జనసేన నాయకుల మధ్య ఘర్షణకుతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దిగువపేటలోని పోలింగు కేంద్రం వద్ద ఉదయం ఆయా పార్టీల ఏజెంట్ల మధ్య స్వల్పంగా వాగ్వాదం చోటుచేసుకుంది. -
రూ.30 కోట్ల ఎకో పార్కు ఏమైంది?
[ 14-05-2024]
ఉక్కాయపల్లి కంపోస్ట్యార్డులో రూ.30 కోట్ల వ్యయంతో ఎకో పార్కు నిర్మాణం చేపట్టారు. అసలు అక్కడ ఏం పనులు చేపడుతున్నారో, ఏం చేశారో పూర్తయ్యేవరకు ఎవరికీ తెలీదు. -
వైకాపా నేతల బెదిరింపులు
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా నేతలు బరితెగించి బెదిరింపులకు పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రాల వద్ద తిష్టవేసి హల్చల్ చేశారు. -
పోటెత్తారు..ఓటెత్తారు..!
[ 14-05-2024]
జిల్లాలో సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఓటర్లు మండుటెండను లెక్క చేయకుండా, వైకాపా నేతల దాడులకు వెరవకుండా తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. -
అప్రజాస్వామిక వాదులపై ఉక్కుపాదం మోపాలి : నల్లారి
[ 14-05-2024]
ఎన్నికల కమిషన్ను సవాలు చేసేందుకు కొందరు అప్రజాస్వామిక వాదులు సిద్ధంగా ఉన్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి తెలిపారు. -
బరిలో నిలిచారు... ఓటరుగా గెలిచారు
[ 14-05-2024]
తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో సోమవారం ఉదయం నుంచే పోలింగ్కేంద్రాలకు పోటెత్తారు. -
పోలింగ్ కేంద్రాల వద్ద వైకాపా... దాడులు, దౌర్జన్యాలు
[ 14-05-2024]
ఓటు వేసే విషయమై మదనపల్లె మండలం పోతబోలు గ్రామంలో వివాదం చోటు చేసుకుంది. సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికలు సాయంత్రం 6 గంటలకు ముగిశాయి. -
రణరంగాన్ని తలపించిన సార్వత్రిక ఎన్నికలు
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ఆసాంతం రణరంగాలను తలపించాయి. రైల్వేకోడూరు నియోజకవర్గంలో సోమవారం జరిగిన ఎన్నికలు దాడులు, దౌర్జన్యాలు, కవ్వింపు చర్యలు, -
ఈవీఎంలు కుయ్యో... మొర్రో
[ 14-05-2024]
మదనపల్లె పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!