Nara Lokesh: మాజీ సైనికుల కోసం కార్పొరేషన్: లోకేశ్
మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో మాజీ సైనికోద్యోగులు కీలక పాత్ర పోషించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సూచించారు.
అమరావతి: మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో మాజీ సైనికోద్యోగులు కీలక పాత్ర పోషించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సూచించారు. దేశం కోసం పని చేసిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. మాజీ సైనిక ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు లోకేశ్ను కలిశారు. 175 గజాల ఇంటిస్థలం కేటాయింపు అమలు కావట్లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని కోరారు. మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్