IIIT Nuzividu: నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల ఆందోళన

ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మెస్‌ నిర్వహణ అధ్వానంగా ఉందంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

Updated : 07 Oct 2023 14:50 IST

నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మెస్‌ నిర్వహణ అధ్వానంగా ఉందంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నీళ్ల చారు, పులిసిపోయిన పెరుగు పెడుతున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. డైరెక్టర్‌ వచ్చి చెప్పినా ఆపకుండా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో క్యాంపస్‌ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని