IIIT Nuzividu: నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన
ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మెస్ నిర్వహణ అధ్వానంగా ఉందంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మెస్ నిర్వహణ అధ్వానంగా ఉందంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నీళ్ల చారు, పులిసిపోయిన పెరుగు పెడుతున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. డైరెక్టర్ వచ్చి చెప్పినా ఆపకుండా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో క్యాంపస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీ.. విశాఖ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే అధికారులు విశాఖ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. -
ఏపీ ఎన్నికలు: ‘హలో ఏపీ బైబై వైసీపీ’ సోషల్మీడియాలో ట్రెండ్
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ వేదికగా ‘హలో ఏపీ బై బై వైసీపీ’ ట్రెండ్ అవుతోంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (13/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీయా.. ఉసేన్ బోల్టా..? మైదానంలో విరాట్ సంబరాలే వేరు..
-
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
-
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
-
వేసవి రద్దీ.. విశాఖ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు
-
స్వాతీమాలీవాల్పై దాడి..! దిల్లీ సీఎం నివాసం బాక్సింగ్ రింగ్లా మారిందన్న భాజపా
-
‘దుమ్మురేపిన’ గాలివాన.. ముంబయిలో మెట్రో, సబ్అర్బన్ సర్వీసులకు అంతరాయం