Pushpa2: సింగం3 వాయిదా పడనుందా..!
తాజాగా ‘పుష్ప2’ (Pushpa 2) విడుదల తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ తేదీన విడుదల ప్లాన్ చేసుకున్న ఓ బాలీవుడ్ చిత్రం వెనక్కు వెళ్లనున్నట్లు సమాచారం.
ముంబయి: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తోన్న సినిమా ‘పుష్ప2’ (Pushpa 2). తాజాగా దీని విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టీమ్ వెల్లడించింది. దీంతో ఆ తేదీకి ఉన్న సినిమాలు వాటి రిలీజ్ డేట్లను మార్చుకునే ఉద్దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్లో ఓ బాలీవుడ్ చిత్రం పేరు బాగా వినిపిస్తోంది.
రోహిత్ శెట్టి దర్శకత్వంలో అజయ్ దేవగణ్ (Ajay Devgn) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సింగం3’ (Singham 3). ఇప్పటికే రెండు సార్లు సూపర్ హిట్ను సొంతం చేసుకున్న ‘సింగం’ సిరీస్ సినిమా కావడంతో బాలీవుడ్ ప్రేక్షకులు దీనిపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని మొదట ఈ ఏడాది ఆగస్టు 15కు విడుదల చేయాలని భావించారు. కానీ రోహిత్ శెట్టి మరో సినిమాతో బిజీ అవ్వడంతో ‘సింగం3’ పనులు ఆలస్యమయ్యాయి. దీంతో వచ్చే ఏడాది ఆగస్టు15కు వాయిదా వేశారు. అయితే, తాజాగా ఆ తేదీని ‘పుష్ప2’ లాక్ చేసుకోవడంతో దీన్ని మరో తేదీన తీసుకురావాలని చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. రెండూ భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో ఒకేసారి విడుదల చేయడం ఎందుకని రోహిత్శెట్టి ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అతడితో వర్క్ చేయడం ఎప్పటికీ జరగదు: విశాల్ ఆగ్రహం
ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘పుష్ప2’. గతంలో విడుదలై బ్లాక్బస్టర్ హిట్ను సొంతం చేసుకున్న ‘పుష్ప’కు సీక్వెల్గా ఇది రూపొందుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోన్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తోంది. ఇక ‘సింగం3’ విషయానికొస్తే.. రోహిత్ శెట్టి దర్శకత్వంతో ఇది రానుంది. అజయ్ దేవగణ్తో పాటు కరీనా కపూర్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషించనున్నారు. అలాగే ఇందులో టైగర్ ష్రాఫ్, అక్షయ్కుమార్లు అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాపై బీటౌన్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
ముంబయిలోని అటల్ సేతుపై ప్రయాణించిన సినీనటి రష్మిక తన అనుభూతిని షేర్ చేసుకున్నారు. -
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటి కియారా అడ్వాణి. ఆమె అరుదైన అవకాశం దక్కింది. -
పిల్లల జీవితాన్ని ఎవరు రిస్క్లో పెట్టమన్నారు: రష్మి
తాండూరులో చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసిన ఘటనకు సంబంధించి యాంకర్ రష్మిని ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులకు ఆమె తిరిగి సమాధానం ఇచ్చారు. -
రూ.కోటి విరాళమిచ్చిన ధనుష్.. దేనికోసమంటే!
హీరో ధనుష్ (Dhanush) రూ.కోటి విరాళం అందించారు. -
హాలీవుడ్ ‘డ్యూన్..’ వెబ్ సిరీస్లో టబు.. ఏపాత్రలో అంటే!
ప్రముఖ నటి టబు హాలీవుడ్ వెబ్ సిరీస్లో కీలకపాత్రలో నటించనున్నారు. -
చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డా: ఉపాసన
రామ్ చరణ్ వల్లే ప్రసవానంతర డిప్రెషన్ నుంచి బయటపడినట్లు ఉపాసన తెలిపారు. -
రష్మిక ‘బీచ్’ ఫొటోషూట్.. అదాశర్మ సినిమా ముచ్చట!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
గత ఎన్నికల్లో మౌనవ్రతం అని చెప్పానేమో..!: చిరంజీవి ఫన్నీ కామెంట్స్
తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంబంధిత ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ చెప్పిన హీరోలు
పలు సినిమాల్లోనూ ఓటు హక్కు ప్రయోజనాన్ని తెలియజేస్తూ వచ్చిన సన్నివేశాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అవుతున్నాయి. -
నంద్యాల పర్యటనపై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్
ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే నంద్యాల వెళ్లానని సినీ నటుడు అల్లు అర్జున్ తెలిపారు. -
క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విశేషాలివీ.. -
నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
తాను పాల్గొన్న ఓ కార్యక్రమంలో పెళ్లి ప్రస్తావన రాగా సోనాక్షి సిన్హా స్పందించారు. -
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
తన ఫ్యాషన్ గురించి ఓ నెటిజన్ జాన్వీని ప్రశ్నించగా ఆమె స్పందించారు. -
ఒక్క ఓటేనన్న ఉదాసీనత వద్దు.. మీ ఓటే చరిత్రను మార్చేయొచ్చు!
ప్రతి ఒక్క ఓటు ముఖ్యమైనదే అంటూ ‘సర్కార్’లో ఓటు ప్రాధాన్యం గురించి విజయ్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. -
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం దుర్మరణం
trinayani serial actress died: బుల్లితెర నటి పవిత్రా జయరాం మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు -
ఒక్క రోజేంటి?.. ఈ జీవితమే అమ్మది: చిరంజీవి
మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు సినీ తారలు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్లు పెట్టారు. -
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
సోషల్మీడియా వేదికగా సినీతారలు పంచుకున్న తాజా అప్డేట్లు మీకోసం.. -
ఆ సన్నివేశం కోసం నిజంగానే మద్యం తాగాను: రిచా చద్దా
‘హీరామండి’లో ఒక సన్నివేశం కోసం నిజంగానే మద్యం తాగినట్లు రిచా చద్దా తెలిపారు. -
నాకు కాబోయే వాడు ఇలా ఉండాలి: కృతి సనన్
తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో కృతి సనన్ వివరించారు. -
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!