ఒకేసారి ఇద్దరి సెంచరీ
వందో టెస్టు.. ఓ క్రికెటర్ జీవితంలో గొప్ప మైలురాయి. ఓ ఆటగాడు ఆ ఘనత అందుకోబోతుంటే ఆ మ్యాచ్ చాలా ప్రత్యేకంగా మారుతుంది.
ధర్మశాల: వందో టెస్టు.. ఓ క్రికెటర్ జీవితంలో గొప్ప మైలురాయి. ఓ ఆటగాడు ఆ ఘనత అందుకోబోతుంటే ఆ మ్యాచ్ చాలా ప్రత్యేకంగా మారుతుంది. అయితే ఒకే మ్యాచ్లో ఇద్దరు క్రికెటర్లు వందో టెస్టు మైలురాయిని అందుకుంటే..? గురువారం ధర్మశాలలో ఇదే జరగబోతోంది. భారత సీనియర్ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్స్టో టెస్టు మ్యాచ్ల శతకాన్ని అందుకోబోతున్నారు. ఇద్దరు ఆటగాళ్లు ఒకేసారి వందో టెస్టు మైలురాయిని అందుకోవడం తొలిసారి 2000లో జరిగింది. ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు మైక్ అథర్టన్, అలెక్ స్టివార్ట్ వెస్టిండీస్తో మ్యాచ్లో ఆ ఘనత సాధించారు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాళ్లు కలిస్, పొలాక్.. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ ఫ్లెమింగ్ 2006లో ఒకేసారి ఈ మైలురాయిని చేరుకున్నారు. చివరగా 2013లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు అలిస్టర్ కుక్, మైకేల్ క్లార్క్ ఒకేసారి ఈ ఘనతను అందుకున్నారు. 2011లో అరంగేట్రం చేసిన అశ్విన్.. వందో టెస్టు మైలురాయిని అందుకోనున్న 14వ భారత ఆటగాడిగా నిలవనున్నాడు. 2012లో తొలి టెస్టు ఆడిన బెయిర్స్టో ఇంగ్లాండ్ తరఫున వందో టెస్టు ఆడనున్న 17వ ఆటగాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Uppal Stadium: ఉప్పల్ స్టేడియం వద్ద జోరు వాన..!
ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోవడానికి ఓవైపు హైదరాబాద్ జట్టు సిద్ధమవుతుంటే.. మరోవైపు వరుణుడు తన మ్యాచ్ ఆడటానికి సిద్ధమవుతున్నాడు. గుజరాత్తో నేడు జరగాల్సిన హైదరాబాద్ మ్యాచ్ను వరుణుడు పలకరించే అవకాశం ఉంది.
-
వరల్డ్ కప్ కోసం హార్దిక్ ఎంపికలో రోహిత్ - అగార్కర్పై తీవ్ర ఒత్తిడి!
వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ కోసం బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది. అయితే, పాండ్య ఎంపికపై సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్ - గుజరాత్ మ్యాచ్కు వర్షం ముప్పు... మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
IPL PlayOffs: గుజరాత్తో జరగాల్సిన హైదరాబాద్ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి? ప్లేఆఫ్స్ సమీకరణాలు ఎలా మారతాయి? -
ఫస్ట్ వారంతా ధోనీ ఫ్యాన్స్.. ఆ తర్వాతే చెన్నై జట్టుకు: రాయుడు
ఈసారి ఐపీఎల్ సీజన్లో చెన్నై మ్యాచ్ ఎక్కడ జరిగినా ధోనీ కోసమే వస్తున్నారా? అన్నట్లుగా పరిస్థితి తయారైంది. మైదానంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ధోనీ నామస్మరణతో మారు మోగిపోతోంది. -
ఒక్క మ్యాచ్ ఫలితం.. మూడు జట్లపై ప్రభావం?
ఉప్పల్ వేదికగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. గుజరాత్తో హైదరాబాద్ ఢీకొట్టనుంది. -
‘విడాకులకు మహిళల ఉద్యోగాలే కారణం’.. పాక్ మాజీ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు
Saeed Anwar: మహిళలు ఉద్యోగాలు చేయడం వల్లే విడాకులు పెరుగుతున్నాయంటూ పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అన్వర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. -
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన వీడ్కోలుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆర్సీబీ తరఫున ఆడుతున్న అతడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్. -
అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు.. ‘ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు’: సునీల్ ఛెత్రి
అంతర్జాతీయ ఫుట్బాల్ కెరీర్కు స్టార్ ఆటగాడు సునీల్ ఛెత్రి ముగింపు పలికాడు. ఈ మేరకు కఠినమైన నిర్ణయాన్ని ప్రకటించాడు. -
నిన్న ద్రవిడ్.. ఇప్పుడు మరో సీనియర్.. హెడ్కోచ్ పదవిపై నిరాసక్తత?
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి అంటేనే హాట్ కేక్. కానీ, భారత మాజీ క్రికెటర్లు మాత్రం ఆసక్తి చూపడం లేదని వార్తలు రావడం గమనార్హం. -
నా జీవితంలో పల్లాలే ఎక్కువ
జీవితంలో ఎత్తుల కంటే పల్లాలే ఎక్కువ చూశానని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. -
చెన్నై, బెంగళూరు మధ్యలో వరుణ్!
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో కీలకంగా మారిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సజావుగా సాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్లేఆఫ్స్పై సన్రైజర్స్ గురి
బాదుడు మంత్రంతో.. దూకుడు ఆయుధంతో ఐపీఎల్-17వ సీజన్లో అసామాన్య ప్రదర్శనతో దూసుకెళ్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. -
రాజస్థాన్ మళ్లీ..
ప్చ్.. రాజస్థాన్! ప్లేఆఫ్స్లో స్థానం ఖరారైనా.. కీలక సమరాలకు ముందు పేలవ ఫామ్ ఆ జట్టును కలవరపెడుతోంది. -
నీరజ్దే పసిడి
మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడ్డ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణంతో మెరిశాడు. -
భారత్ను పాక్ ఓడించడం కష్టమే
టీ20 ప్రపంచకప్లో భారత్ను పాకిస్థాన్ ఓడించడం కష్టమేనని ఆ జట్టు మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ అభిప్రాయపడ్డాడు. -
సాత్విక్ ద్వయం శుభారంభం
థాయ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్- చిరాగ్ జోడీ శుభారంభం చేసింది. -
‘లక్ష్య’ నందినికి స్వర్ణం
ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ అగసర నందిని సత్తాచాటింది. -
లామిచానె జైలుశిక్ష రద్దు
నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లామిచానెకు భారీ ఊరట. -
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరు వినిపించడంపై సీఎస్కే జట్టు స్పందించింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
-
హైదరాబాద్లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!
-
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!
-
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు
-
వరల్డ్ కప్ కోసం హార్దిక్ ఎంపికలో రోహిత్ - అగార్కర్పై తీవ్ర ఒత్తిడి!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM