అనూషకు స్వర్ణం
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ మల్లాల అనూష జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఒడిషాలోని భువనేశ్వర్లో జరుగుతున్న ఇండియన్ గ్రాండ్ ప్రి సిరీస్ అథ్లెటిక్స్ టోర్నమెంట్లో
ఇండియన్ గ్రాండ్ప్రిలో సత్తా చాటిన ‘లక్ష్య’ అథ్లెట్
ఈనాడు, హైదరాబాద్: ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ మల్లాల అనూష జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఒడిషాలోని భువనేశ్వర్లో జరుగుతున్న ఇండియన్ గ్రాండ్ ప్రి సిరీస్ అథ్లెటిక్స్ టోర్నమెంట్లో అనూష ట్రిపుల్ జంప్ స్వర్ణం సాధించింది. ఆమె ఈ పోటీలో 12.9 మీటర్లు దూకి అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్రకు చెందిన పూర్వ (12.6 మీ), శర్వారి (12.26 మీ) తర్వాతి రెండు స్థానాలు సాధించారు. అనూష విజయవాడలో కోచ్ కృష్ణమోహన్ వద్ద శిక్షణ పొందుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రైలు కింద పడి యువతి ఆత్మహత్య
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి