WI vs IND టీమ్ఇండియాకు విండీస్ షాక్.. భారత్ ఖాతాలో అనవసరపు రికార్డులు
విండీస్(WI vs IND) పర్యటనలో టెస్టు సిరీస్, వన్డే సిరీస్ను దక్కించుకున్న టీమ్ఇండియాకు.. వెస్టిండీస్ టీ20 సిరీస్లో షాక్ ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్ : పొట్టి ఫార్మాట్లో వెస్టిండీస్(West Indies)ను చాలా తక్కువగా అంచనా వేసి టీమ్ఇండియా(Team India) బొక్కబోర్లా పడింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్(WI vs IND)ను 2-3 తేడాతో విండీస్కు అప్పగించేసింది. యువ బ్యాటర్లు తప్ప.. సీనియర్లు పెద్దగా రాణించని ఈ సిరీస్లో ప్రతికూల ఫలితాన్ని చవిచూసింది. మరికొన్ని రోజుల్లోనే ఆసియా కప్, ఆ తర్వాత ప్రపంచకప్లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలు ఉండటంతో.. ఈ సిరీస్లో విజయం సాధిస్తే టీమ్ఇండియాలో మరింత ఆత్మవిశ్వాసం పెరిగి ఉండేది. మరోవైపు ఈ టోర్నీలో పరాజయం ద్వారా భారత్ ఖాతాలో కొన్ని అనవసర రికార్డులూ వచ్చి చేరాయి.
- గత 25 నెలల్లో టీమ్ఇండియా ఓడిన ద్వైపాక్షిక టీ20 సిరీస్ ఇదే.
- 2016 తర్వాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్లో విండీస్ చేతిలో ఓడిపోవడం భారత్కు ఇదే తొలిసారి.
- ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ కోల్పోవడం ఇదే తొలిసారి.
- ఇక ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో విండీస్.. భారత్ను ఓడించడం కూడా ఇదే తొలిసారి.
- ద్వైపాక్షిక టీ20 సిరీస్లో భారత్.. మూడు మ్యాచ్లు ఓడిపోవడం ఇదే తొలిసారి.
- హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ద్వైపాక్షిక టీ20 సిరీస్ను ఓడటం ఇదే తొలిసారి. గతంలో న్యూజిలాండ్, శ్రీలంకపై రెండు సార్లు.. ఐర్లాండ్పై ఒకసారి హార్దిక్ నేతృత్వంలో భారత్ గెలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలి అడుగు కోల్కతాదే
ఐపీఎల్-17లో ఎట్టకేలకు ఒక జట్టు ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. సీజన్లో నిలకడగా రాణిస్తున్న కోల్కతా నైట్రైడర్స్ తొమ్మిదో విజయంతో ముందంజ వేసింది. -
ముంబయికి రోహిత్ గుడ్బై?
ముంబయి ఇండియన్స్ జట్టును రోహిత్ శర్మ వదిలేయబోతున్నాడా? ఇప్పుడు చర్చంతా ఈ ప్రశ్న చుట్టూనే సాగుతోంది. -
దిగిపోనున్న ద్రవిడ్!
భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి కోసం మరోసారి దరఖాస్తు చేసేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేడని తెలిసింది. -
పంత్పై ఓ మ్యాచ్ సస్పెన్షన్
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో ఉన్న దిల్లీ క్యాపిటల్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. -
తర్వాతి అంచెలో గెలుస్తా
డైమండ్ లీగ్ తర్వాతి అంచె పోటీల్లో విజేతగా నిలుస్తానని భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ధీమా వ్యక్తం చేశాడు. -
అమన్కు ఒలింపిక్స్ బెర్తు
పారిస్ ఒలింపిక్స్ పురుషుల రెజ్లింగ్లో భారత్కు తొలి బెర్తు ఖరారైంది. -
రెండు భాగాలుగా రంజీ ట్రోఫీ
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీని 2024-25 సీజన్లో బీసీసీఐ రెండు దఫాలుగా నిర్వహించే అవకాశముంది. -
పేస్ యోధుడి ఆఖరాట
ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్బౌలర్ జేమ్స్ అండర్సన్ ఆటకు వీడ్కోలు పలికే సమయం దగ్గరపడింది. -
ఒలింపిక్స్ బిడ్ కోసం సిద్ధంగా ఉన్నాం
2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకోవడం కష్టమన్న అభిప్రాయాలను క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తోసిపుచ్చారు. -
ఫ్రెంచ్ ఓపెన్లో ఆడాలా? వద్దా?
తన కంచుకోట ఫ్రెంచ్ ఓపెన్లో ఈ ఏడాది బరిలో దిగాలా? వద్దా? అని టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ సందిగ్ధంలో పడ్డాడు. -
ముంబయిని ఓడించి.. ప్లేఆఫ్స్కు కోల్కతా
ఐపీఎల్-2024లో కోల్కతా అదరగొడుతోంది. ముంబయిపై 18 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది.