KTR: మల్టీనేషనల్ కంపెనీలకు కేంద్రంగా హైదరాబాద్: కేటీఆర్
మల్టీనేషనల్ కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రిడ్ డైనమిక్స్ సంస్థ సీఈవో లివ్ చిట్జ్తో కేటీఆర్ సమావేశమయ్యారు
హైదరాబాద్: మల్టీనేషనల్ కంపెనీలకు హైదరాబాద్ కేంద్రంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రిడ్ డైనమిక్స్ సంస్థ సీఈవో లివ్ చిట్జ్తో కేటీఆర్ సమావేశమయ్యారు. గ్రిడ్ డైనమిక్స్ భారత్లో మొదటి యూనిట్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్ చెప్పారు. దీని ద్వారా హైదరాబాద్లో వెయ్యి మందికి ఉపాధి లభించేందుకు అవకాశం ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!