నేటితో ముగియనున్న పాలిసెట్‌ దరఖాస్తు గడువు

రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష (పాలిసెట్‌)కు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని మసాబ్‌ట్యాంక్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌.రాజేశ్వరీదేవి తెలిపారు.

Published : 28 Apr 2024 03:50 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష (పాలిసెట్‌)కు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని మసాబ్‌ట్యాంక్‌ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌.రాజేశ్వరీదేవి తెలిపారు. రూ.100 ఆలస్యరుసుంతో ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. పరీక్ష మే 26న నిర్వహిస్తామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని