Kodada: చంద్రబాబుకు మద్దతుగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీ
తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సూర్యాపేట జిల్లా కోదాడలో ట్రాక్టర్లతో నిరసన ర్యాలీ చేపట్టారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని తెదేపా కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ జరుగుతుందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ పార్టీ బలపడుతుందన్నారు.
Updated : 29 Sep 2023 18:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మూడు రోజుల వరుస లాభాలకు విరామం.. నష్టాల్లో సూచీలు
-
14 నెలల క్రితమే గుర్తించినా.. 14 మంది ప్రాణాలు పోయే వరకు..
-
జేసీ ప్రభాకర్రెడ్డికి అస్వస్థత.. సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స
-
రఫాలో మాజీ సైన్యాధికారి మృతి.. భారత్కు ఐరాస క్షమాపణలు
-
400 సీట్లు గెలిస్తే.. భారత్లో పీవోకే విలీనం ఖాయం: హిమంత బిశ్వశర్మ
-
తుపాకీతో కాల్చుకొని.. సచిన్ సెక్యూరిటీగార్డు ఆత్మహత్య..!