Gaddar: రెండ్రోజుల క్రితమే మాట్లాడాను.. ఇంతలోనే గద్దర్ మృతి బాధాకరం: కూనంనేని సాంబశివరావు
ప్రజా గాయకుడు గద్దర్ (Gaddar)మరణంతో ఓ అరుణ తార నెలకొరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasivarao) అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆయన రాసిన పాట ‘పొడుస్తున్న పొద్దుమీద’.. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిందన్నారు. గత నెల 30న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గద్దర్ తనకు ఫోన్ చేశారని కూనంనేని చెప్పారు. ఇంతలోనే ఇలా జరగడం చాలా విచారకరంగా ఉందన్నారు.
Published : 06 Aug 2023 22:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
-
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!