YSRCP: వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు ప్రచారాన్ని అడ్డుకున్న ఎన్నికల అధికారులు

వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఎన్నికల అధికారుల బృందం అడ్డుకుంది. 38వ వార్డులో వైకాపా నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాచమల్లు.. ఉదయం ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల అధికారులు అక్కడకు చేరుకుని.. ఎమ్మెల్యే ప్రచారం నిలిపివేయాలని సూచించారు. 

Updated : 19 Mar 2024 14:37 IST

వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఎన్నికల అధికారుల బృందం అడ్డుకుంది. 38వ వార్డులో వైకాపా నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాచమల్లు.. ఉదయం ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల అధికారులు అక్కడకు చేరుకుని.. ఎమ్మెల్యే ప్రచారం నిలిపివేయాలని సూచించారు. 

Tags :

మరిన్ని