YSRCP: వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు ప్రచారాన్ని అడ్డుకున్న ఎన్నికల అధికారులు
వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఎన్నికల అధికారుల బృందం అడ్డుకుంది. 38వ వార్డులో వైకాపా నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాచమల్లు.. ఉదయం ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల అధికారులు అక్కడకు చేరుకుని.. ఎమ్మెల్యే ప్రచారం నిలిపివేయాలని సూచించారు.
Updated : 19 Mar 2024 14:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
-
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!