TS news: గిట్టుబాటు ధర కోసం వేరుశనగ రైతుల ఆందోళనలు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో గిట్టుబాటు ధర కోసం వేరుశనగ రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు రోజుల కిందట అచ్చంపేట, కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్లలో నిరసనలు హోరెత్తగా.. మంగళవారం మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ మార్కెట్లకు వచ్చిన రైతులు రోడ్డెక్కారు. బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నా.. వ్యాపారులు కుమ్మక్కై, నాణ్యత పేరిట ధరలు తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Published : 14 Feb 2024 11:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆర్సీబీ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతాడా? చెన్నైతో మ్యాచ్కు వర్షం ముప్పు
-
ఆ షూటింగ్లో రెండు భుజాలకు ఎన్నో గాయాలయ్యాయి: జాన్వీ కపూర్
-
‘కడుపులో పిండానికీ జీవించే హక్కు’ - సుప్రీంకోర్టు
-
‘మమ్ముట్టి’కి బాసటగా కేరళ నేతలు.. అసలు ఏం జరిగిందంటే?
-
గోల్ఫ్ ఆడడం, నచ్చింది తినడం.. మిస్టర్ కూల్ ‘ఫేవరెట్ ప్లేస్’ అదేనట!
-
డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలతో సీఎస్ జవహర్రెడ్డి అత్యవసర భేటీ