JC Prabhakar Reddy: రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే లోకేశ్ పాదయాత్ర: జేసీ ప్రభాకర్ రెడ్డి
లోకేశ్ యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) తెలుగుదేశం శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్ కోసమే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని కొనియాడారు. అక్రమ కేసుల భయంతో ఇళ్లలో నుంచి బయటకు రావడానికి జంకే తెలుగుదేశం నాయకులు.. యువగళం యాత్రకు పోటెత్తారని అన్నారు.
Published : 14 Apr 2023 19:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ ప్రజలకు ఊరట.. ఐదు రోజులపాటు వర్షం
-
ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరిస్తే.. ఈడీ అరెస్టు చేయొద్దు: సుప్రీం కీలక తీర్పు
-
విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన ఆ నాలుగు హిట్ మూవీలేంటో తెలుసా?
-
సీక్రెట్ యాప్స్ కనిపించకుండా.. అదిరే ఫీచర్లతో ఆండ్రాయిడ్ 15
-
స్వాతీమాలీవాల్పై దాడి ఘటన.. మీడియా ప్రశ్నకు కేజ్రీవాల్ మౌనం
-
సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు 5 గంటలు ఆలస్యం!