JC Prabhakar Reddy: రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే లోకేశ్ పాదయాత్ర: జేసీ ప్రభాకర్ రెడ్డి

లోకేశ్ యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) తెలుగుదేశం శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్ కోసమే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని కొనియాడారు. అక్రమ కేసుల భయంతో ఇళ్లలో నుంచి బయటకు రావడానికి జంకే తెలుగుదేశం నాయకులు.. యువగళం యాత్రకు పోటెత్తారని అన్నారు. 

Published : 14 Apr 2023 19:20 IST

లోకేశ్ యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) తెలుగుదేశం శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్ కోసమే లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని కొనియాడారు. అక్రమ కేసుల భయంతో ఇళ్లలో నుంచి బయటకు రావడానికి జంకే తెలుగుదేశం నాయకులు.. యువగళం యాత్రకు పోటెత్తారని అన్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు