TS News: వన్యప్రాణుల కోసం వేటగాళ్ల విద్యుత్తు ఉచ్చుకు.. బలవుతున్న ప్రజలు
జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వన్యప్రాణులను వేటాడేందుకు అడవుల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా వన్యప్రాణుల వేట కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు ఉచ్చు తగిలి గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆడె ప్రవీణ్(34) మృతిచెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం శివారు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ములుగు జిల్లాలోనూ వేటగాళ్ల ఉచ్చుకు తగిలి యువరైతు మరణించాడు.
Published : 13 Feb 2024 09:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
స్టార్టప్లు నేర్పిన పాఠాలివే: గజల్ అలఘ్
-
అక్కడ జడేజా బ్యాటింగ్.. నేను నోరు మూసుకోవడం బెటర్: మంజ్రేకర్
-
ఇవి చిన్న మార్పులే కావొచ్చు.. ఆరోగ్యానికి ఎంతో మేలు!
-
కౌంటింగ్ రోజు వైకాపా కుట్రలను తిప్పికొట్టాలి: చంద్రబాబు
-
ఇవి ఎగ్జిట్ పోల్స్ కావు.. మోదీ పోల్స్: రాహుల్ గాంధీ
-
కౌంటింగ్ రోజున తెనాలిలో ఘర్షణలు జరిగే అవకాశం: నాదెండ్ల