TS News: వన్యప్రాణుల కోసం వేటగాళ్ల విద్యుత్తు ఉచ్చుకు.. బలవుతున్న ప్రజలు
జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వన్యప్రాణులను వేటాడేందుకు అడవుల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుండగా వన్యప్రాణుల వేట కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు ఉచ్చు తగిలి గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆడె ప్రవీణ్(34) మృతిచెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం శివారు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ములుగు జిల్లాలోనూ వేటగాళ్ల ఉచ్చుకు తగిలి యువరైతు మరణించాడు.
Published : 13 Feb 2024 09:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు