Postal ballot: పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు బారులు తీరిన ఉద్యోగులు
అనంతపురం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్యోగులు బారులు తీరారు. ఉరవకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Published : 05 May 2024 17:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/24)
-
జీతం డబ్బులడిగిన కుమారుడు.. తుపాకీతో కాల్చి చంపిన తండ్రి
-
టీ20 ప్రపంచకప్.. బంగ్లాతో వార్మప్ మ్యాచ్లో టీమ్ఇండియా ఘన విజయం
-
సిద్ధార్థ్- అదితిల క్యూట్ పిక్స్.. రెబా మోనికా బీచ్ స్టిల్
-
బెంగాల్లో భాజపాదే పైచేయి.. ఒడిశాలో నవీన్కు షాక్..!
-
వెండి తెరపై తళుక్కుమన్న మలాలా యూసఫ్జాయ్