Postal ballot: పోస్టల్ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేందుకు బారులు తీరిన ఉద్యోగులు

అనంతపురం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్యోగులు బారులు తీరారు. ఉరవకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

Published : 05 May 2024 17:59 IST

అనంతపురం జిల్లాలో పోస్టల్ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్యోగులు బారులు తీరారు. ఉరవకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు క్యూలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారుల సూచనల మేరకు పోలింగ్‌ కేంద్రం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో ఉద్యోగులు రావడంతో.. పోలింగ్‌ కేంద్రం లోపల కూడా వేచి ఉండి ఓటు వేయాలసి పరిస్థితి నెలకొంది.

Tags :

మరిన్ని