Gold Chain Robbed: బ్యాంకు అధికారులమని చెప్పి బంగారం చోరీ
బ్యాంకు అధికారులమంటూ నమ్మించి మహిళల మెడలోని బంగారు గొలుసులను అపహరించిన ఘటన నిర్మల్ జిల్లాలో కలకలం సృష్టించింది. రెండు రోజుల క్రితం ముధోల్ మండలం కుబీర్లో బ్యాంకు అధికారులమని చెప్పి ఓ మహిళ మెడలో రెండు తులాల బంగారు గొలుసును దుండగులు కాజేశారు. కుంటాల మండలంలోని కల్లూరు గ్రామంలో పెద్దమ్మి అనే మహిళ వద్దకు వచ్చి, లాటరీ తగిలిందని నమ్మించారు. ఆమెను బైకుపై ఎక్కించుకుని మెడలో బంగారు గొలుసు అపహరించి..ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. ఈ దృశ్యాలు గ్రామంలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
Published : 13 Aug 2023 13:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/24)
-
జీతం డబ్బులడిగిన కుమారుడు.. తుపాకీతో కాల్చి చంపిన తండ్రి
-
టీ20 ప్రపంచకప్.. బంగ్లాతో వార్మప్ మ్యాచ్లో టీమ్ఇండియా ఘన విజయం
-
సిద్ధార్థ్- అదితిల క్యూట్ పిక్స్.. రెబా మోనికా బీచ్ స్టిల్
-
బెంగాల్లో భాజపాదే పైచేయి.. ఒడిశాలో నవీన్కు షాక్..!
-
వెండి తెరపై తళుక్కుమన్న మలాలా యూసఫ్జాయ్