Gold Chain Robbed: బ్యాంకు అధికారులమని చెప్పి బంగారం చోరీ
బ్యాంకు అధికారులమంటూ నమ్మించి మహిళల మెడలోని బంగారు గొలుసులను అపహరించిన ఘటన నిర్మల్ జిల్లాలో కలకలం సృష్టించింది. రెండు రోజుల క్రితం ముధోల్ మండలం కుబీర్లో బ్యాంకు అధికారులమని చెప్పి ఓ మహిళ మెడలో రెండు తులాల బంగారు గొలుసును దుండగులు కాజేశారు. కుంటాల మండలంలోని కల్లూరు గ్రామంలో పెద్దమ్మి అనే మహిళ వద్దకు వచ్చి, లాటరీ తగిలిందని నమ్మించారు. ఆమెను బైకుపై ఎక్కించుకుని మెడలో బంగారు గొలుసు అపహరించి..ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. ఈ దృశ్యాలు గ్రామంలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.
Published : 13 Aug 2023 13:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్