Gold Chain Robbed: బ్యాంకు అధికారులమని చెప్పి బంగారం చోరీ

బ్యాంకు అధికారులమంటూ నమ్మించి మహిళల మెడలోని బంగారు గొలుసులను అపహరించిన ఘటన నిర్మల్ జిల్లాలో కలకలం సృష్టించింది. రెండు రోజుల క్రితం ముధోల్ మండలం కుబీర్‌లో బ్యాంకు అధికారులమని చెప్పి ఓ మహిళ మెడలో రెండు తులాల బంగారు గొలుసును దుండగులు కాజేశారు. కుంటాల మండలంలోని కల్లూరు గ్రామంలో  పెద్దమ్మి అనే మహిళ వద్దకు వచ్చి, లాటరీ తగిలిందని నమ్మించారు. ఆమెను బైకుపై ఎక్కించుకుని  మెడలో బంగారు గొలుసు అపహరించి..ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. ఈ దృశ్యాలు గ్రామంలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.  

Published : 13 Aug 2023 13:16 IST

బ్యాంకు అధికారులమంటూ నమ్మించి మహిళల మెడలోని బంగారు గొలుసులను అపహరించిన ఘటన నిర్మల్ జిల్లాలో కలకలం సృష్టించింది. రెండు రోజుల క్రితం ముధోల్ మండలం కుబీర్‌లో బ్యాంకు అధికారులమని చెప్పి ఓ మహిళ మెడలో రెండు తులాల బంగారు గొలుసును దుండగులు కాజేశారు. కుంటాల మండలంలోని కల్లూరు గ్రామంలో  పెద్దమ్మి అనే మహిళ వద్దకు వచ్చి, లాటరీ తగిలిందని నమ్మించారు. ఆమెను బైకుపై ఎక్కించుకుని  మెడలో బంగారు గొలుసు అపహరించి..ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. ఈ దృశ్యాలు గ్రామంలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.  

Tags :

మరిన్ని