బ్రేకింగ్

breaking
29 Apr 2024 | 12:35 IST

సిబ్బంది ఉన్నా ఇంటింటికీ పింఛన్‌ ఎందుకివ్వరు?: చంద్రబాబు

కర్నూలు: ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వాలని గట్టిగా డిమాండ్‌ చేశామని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ ‘‘పింఛన్ల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామంటున్నారు. మండుటెండల్లో బ్యాంకుల చుట్టూ తిప్పడం సబబా? కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామ్యం కావడం దురదృష్టకరం. సిబ్బంది ఉన్నా ఇంటింటికి పింఛన్‌ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. ఒక్కో వ్యక్తి 45 పింఛన్లు ఇస్తే సరిపోతుంది. ఎన్నికల అధికారులు చెప్పినా వినే పరిస్థితి లేకుండా పోయింది. కుంటి సాకులతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు’’ అని అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని