WI vs IND: భారత్ ఘన విజయం.. సిరీస్ ఆశలు సజీవం

విండీస్‌తో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మూడో టీ20లో టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వెస్టిండీస్‌ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

Updated : 08 Aug 2023 23:18 IST