Gaddar: గద్దర్‌ పార్థివ దేహానికి ప్రముఖుల నివాళి

ప్రజా గాయకుడు గద్దర్‌ (74) ఇకలేరు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్‌ (Gaddar) అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఎల్బీ స్టేడియంలో గద్దర్‌ పార్థివ దేహానికి ప్రముఖులు నివాళి అర్పించారు.

Updated : 06 Aug 2023 22:00 IST
1/19
నివాళి అర్పిస్తున్న మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి.. నివాళి అర్పిస్తున్న మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి..
2/19
గద్దర్‌ పార్థివ దేహానికి నివాళి అర్పిస్తున్న కవిత.. గద్దర్‌ పార్థివ దేహానికి నివాళి అర్పిస్తున్న కవిత..
3/19
మంత్రి కేటీఆర్‌ మంత్రి కేటీఆర్‌
4/19
మహమూద్‌ అలీ మహమూద్‌ అలీ
5/19
నివాళి అర్పిస్తున్న సత్యవతి రాథోడ్‌.. నివాళి అర్పిస్తున్న సత్యవతి రాథోడ్‌..
6/19
7/19
గద్దర్‌ కుటుంబసభ్యులను ఓదార్చుతున్న పవన్‌ కల్యాణ్‌ గద్దర్‌ కుటుంబసభ్యులను ఓదార్చుతున్న పవన్‌ కల్యాణ్‌
8/19
భట్టి విక్రమార్క భట్టి విక్రమార్క
9/19
డీకే అరుణ డీకే అరుణ
10/19
11/19
ఈటల రాజేందర్‌ ఈటల రాజేందర్‌
12/19
13/19
14/19
15/19
16/19
మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌
17/19
ఎల్బీ  స్టేడియంలో రేవంత్‌ రెడ్డి ఎల్బీ స్టేడియంలో రేవంత్‌ రెడ్డి
18/19
19/19

మరిన్ని