అన్నపూర్ణ భర్తకు నైవేద్యాలకు కొదవా?

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 03 Nov 2025 06:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలోని సీతారామాలయంలో శనివారం రాత్రి గౌరీ పరమేశ్వరుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో గ్రామస్థులు వివిధ రకాల పిండి వంటలు, మిఠాయిలు, పళ్లు, కొబ్బరి బొండాలు కలిపి 300 పళ్లాలతో సారెను ఊరేగించి, శివయ్యకు సమర్పించారు.

న్యూస్‌టుడే, కొత్తవలస


కోదండ దండం కరే!

విజయనగరం జిల్లా కేంద్రానికి సమీపంలోని రామనారాయణం ఆలయం ఇది. కార్తికమాసం సందర్భంగా ఆదివారం భక్తులు వెలిగించిన దీపాలతో కాంతులీనుతూ ఇలా దర్శనమిచ్చింది. 

న్యూస్‌టుడే, విజయనగరం గ్రామీణం

Tags :
Published : 03 Nov 2025 06:57 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు