Android ChromeOS Merger: పీసీ మార్కెట్పై గూగుల్ గురి.. మైక్రోసాఫ్ట్, యాపిల్తో పోటీకి మరోసారి రెడీ

Android ChromeOS Merger | ఇంటర్నెట్ డెస్క్: మొబైల్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్. అంతగా ప్రజాదరణ పొందిన ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కేవలం చిన్న డివైజులకే పరిమితం అయ్యింది. పర్సనల్ కంప్యూటర్ల విషయానికొచ్చేసరికి ఇప్పటికీ మైక్రోసాఫ్ట్ విండోస్, యాపిల్ మ్యాక్ఓఎస్దే హవా. వాటికి పోటీగా గూగుల్ సంస్థ క్రోమ్ ఓఎస్ తీసుకొచ్చి ఓ ప్రయత్నం చేసినప్పటికీ.. పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇప్పుడు పీసీ మార్కెట్పై గూగుల్ మరోసారి దృష్టి సారించింది. పీసీల కోసం ఆండ్రాయిడ్ ఓఎస్ను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ఆండ్రాయిడ్, క్రోమ్ఓఎస్ను విలీనం చేయనుంది. హవాయిలో జరిగిన స్నాప్డ్రాగన్ సమ్మిట్లో గూగుల్ ప్రతినిధి ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
ఆండ్రాయిడ్, క్రోమ్ఓఎస్ను మెర్జ్ చేస్తారంటూ ఎప్పటి నుంచో రూమర్స్ వినిపిస్తున్నాయి. స్నాప్డ్రాగన్ ఈవెంట్కు హాజరైన గూగుల్ ప్రతినిధి రిక్ ఓస్టెర్లో దీన్ని ధ్రువీకరించారు. పీసీల కోసం స్మార్ట్ఫోన్ల కోసం రెండు వేర్వేరు ఆపరేటింగ్ సిస్టమ్లను ప్రస్తుతం అందిస్తున్నామని, ఈ రెండింటినీ విలీనం చేయబోతున్నట్లు వెల్లడించారు. పీసీలకూ జెమినీ, ఆండ్రాయడ్ ఏఐ ఫీచర్లను జోడించబోతున్నట్లు తెలిపారు. కంప్యూటింగ్ కేటగిరీలో ప్రతి ఒక్కరికీ ఆండ్రాయిడ్ సేవలందించేందుకు ఇదో మార్గంగా పేర్కొన్నారు. దీనిపై క్వాల్కామ్ సీఈఓ క్రిస్టియానో అమన్ స్పందిస్తూ.. ఈ సాఫ్ట్వేర్ వెర్షన్ను తాను చూశానని, అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. దీనికోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
పర్సనల్ కంప్యూటర్ మార్కెట్లోనూ సత్తా చాటేందుకు క్రోమ్ఓఎస్ను గూగుల్ తీసుకొచ్చింది. ఎంట్రీలెవల్ కంప్యూటర్ల కోసం సులువుగా, వేగంగా సేవలందించడంతోపాటు సెక్యూరిటీ పరంగానూ మెరుగైన సేవలందించేందుకు దీనిద్వారా ఓ ప్రయత్నం చేసింది. ఈ ఓఎస్తో పనిచేసే క్రోమ్బుక్స్లో ఆండ్రాయిడ్ యాప్స్ను వినియోగించే సదుపాయాన్నీ తీసుకొచ్చింది. ఇన్ని చేసినా పీసీ మార్కెట్లో క్రోమ్ ఓఎస్ వాటా కేవలం 7.3 శాతం దగ్గరే ఆగిపోయింది. విండోస్ మాత్రం 79.8 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి పీసీ మార్కెట్పై గూగుల్ గురిపెట్టింది. మరోవైపు పర్సనల్ కంప్యూటర్లకు తన చిప్సెట్లను విక్రయించడం ద్వారా తన మార్కెట్ విస్తరించాలని క్వాల్కామ్ భావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

జియో యూజర్లకు ఫ్రీ జెమిని ప్రో ప్లాన్.. ఎలా పొందాలి?
ప్రముఖ టెలికాం సంస్థ జియో (Jio) తన యూజర్లకు గూగుల్ జెమినీ ప్రో ప్లాన్ను ఉచితంగా అందిస్తోంది. - 
                                    
                                        

జియో యూజర్లకు గుడ్న్యూస్.. 18 నెలల పాటు జెమిని ప్రో ప్లాన్ ఫ్రీ
Gemini Pro for jio users: రిలయన్స్ జియో యూజర్లకు గుడ్న్యూస్. జియో టెలికాం యూజర్లకు గూగుల్కు జెమినీ ప్రో (Gemini Pro) ప్లాన్ ఉచితంగా లభించనుంది. - 
                                    
                                        

శాంసంగ్ డిజిటల్ కార్ ‘కీ’.. ఫోన్తో మహీంద్రా SUV అన్లాక్, స్టార్ట్!
Samsung Digital car key: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ కనెక్టింగ్ ఫీచర్ను భారత్కు విస్తరించింది. శాంసంగ్ యూజర్లు త్వరలో తమ గెలాక్సీ స్మార్ట్ఫోన్ ద్వారా మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీలను అన్లాక్ చేసి, స్టార్ట్ చేయొచ్చు. - 
                                    
                                        

ఫేస్బుక్ తరహాలో వాట్సప్లోనూ కవర్ఫొటో
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ వినియోగదారులకు మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. - 
                                    
                                        

గూగుల్ పిక్సెల్ 10పై భారీ తగ్గింపు
Google Pixel 10 Price Drop: గూగుల్ తాజా ఫ్లాగ్షిప్ ఫోన్ పిక్సెల్ 10 ధర భారీగా తగ్గింది. - 
                                    
                                        

వికీపీడియాకు పోటీగా ఎలాన్ మస్క్ ఏఐ గ్రోకిపీడియా
Grokipedia goes live: బిలియనీర్ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఏఐ అంకుర సంస్థ ‘ఎక్స్ఏఐ (xAI)’ తాజాగా మరో సంచలనానికి నాంది పలికింది. - 
                                    
                                        

వన్ప్లస్ 15 విడుదల.. త్వరలో భారత్కు.. స్పెసిఫికేషన్లు ఇవే!
OnePlus 15: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్ప్లస్ తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్ వన్ప్లస్ 15ను చైనాలో లాంచ్ చేసింది. - 
                                    
                                        

రూ.7 వేలకే లావా నుంచి షార్క్ 2 4జీ
Lava Shark 2 4G: దేశీయ మొబైల్ తయారీ కంపెనీ లావా (Lava) బడ్జెట్ ధరలో మరో కొత్త మొబైల్ను భారత్లో లాంచ్ చేసింది. - 
                                    
                                        

వాట్సప్ చాట్ విండోలోనే ఇక స్టోరేజ్ మేనేజ్మెంట్
ఇంటర్నెట్ డెస్క్: మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తమ యూజర్లకు స్టోరేజ్ మేనేజ్మెంట్ను మరింత సులభం చేయనుంది. - 
                                    
                                        

వన్ప్లస్ 15, ఐకూ 15.. నవంబర్లో రాబోయే ఫోన్లు ఇవే..!
5 Best Upcoming Phones: స్మార్ట్ఫోన్ల మార్కెట్లో మళ్లీ కొత్త మోడళ్ల సందడి మొదలు కానుంది. పండగ వేళ కొత్త ఫోన్ల విడుదల తగ్గుముఖం పట్టగా.. మళ్లీ వేగం పుంజుకోనున్నాయి. - 
                                    
                                        

యాపిల్కి పోటీగా.. శాంసంగ్ నుంచి తొలి గెలాక్సీ XR హెడ్సెట్
Samsung Galaxy XR Headset: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తన మొదటి ఎక్స్టెండెడ్ రియాలిటీ (XR) హెడ్సెట్ను ఆవిష్కరించింది. అక్టోబర్ 2025 గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో దీన్ని పరిచయం చేసింది. - 
                                    
                                        

పిక్సెల్ ఫోన్లు టెస్ట్ చేస్తారా?.. అభిమానులకు గూగుల్ ఆహ్వానం!
Google invites Superfans: టెక్ దిగ్గజం గూగుల్ తన పిక్సెల్ ఫోన్ అభిమానులకు అరుదైన అవకాశం కల్పిస్తోంది. ‘ట్రస్టెడ్ టెస్టర్ ప్రోగ్రామ్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. - 
                                    
                                        

వాట్సప్లో యాంటీ స్పామ్ ఫీచర్.. ఆ మెసేజ్లపై లిమిట్!
Whatsapp anti spam: మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ స్పామ్ మెసేజ్లను నియంత్రించేందుకు సిద్ధమవుతోంది. - 
                                    
                                        

గూగుల్ వన్ దీపావళి ఆఫర్.. రూ.11కే 2TB వరకు స్టోరేజ్!
Google One Diwali Offer: దీపావళి సందర్భంగా గూగుల్ వన్ ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.11కే లైట్, బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్లను పొందొచ్చు. - 
                                    
                                        

ఇన్స్టాగ్రామ్లో దీపావళి స్పెషల్ ఎఫెక్ట్స్!
Instagram Diwali Themed Effects: వినియోగదారులకు దీపావళి సంబరాలను అందించేందుకు ఇన్స్టాగ్రామ్ ప్రత్యేక థీమ్తో ముందుకొచ్చింది. - 
                                    
                                        

హానర్ వినూత్న ప్రయత్నం.. రోబోటిక్ కెమెరాతో కొత్త స్మార్ట్ఫోన్
Honor: చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ హానర్ కొత్త తరహా స్మార్ట్ఫోన్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. - 
                                    
                                        

మరో కొత్త ఫీచర్కు వాట్సప్ రెడీ.. ఇకపై స్టేటస్కీ నోటిఫికేషన్!
WhatsApp New Feature: మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ కొత్త ఫీచర్ను పరీక్షిస్తోంది. ఇందులో భాగంగా యూజర్లు.. తమకు ఇష్టమైన కాంటాక్టులు కొత్త స్టేటస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ పొందగలరు. - 
                                    
                                        

టీనేజర్ల భద్రతకు ఇన్స్టాగ్రామ్ కొత్త చర్యలు.. సినిమా స్థాయిలో పరిమితులు
Instagram Teen Safety Update: మెటాకు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫాం ఇన్స్టా్గ్రామ్ టీనేజర్ల భద్రతను బలోపేతం చేసే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. - 
                                    
                                        

6 ఏళ్లు OS అప్డేట్స్+ సెక్యూరిటీ అప్డేట్స్తో శాంసంగ్ M17
Samsung Galaxy M17 5G: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ ఎం సిరీస్లో మరో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎం17 5జీ (Samsung Galaxy M17 5G) పేరిట దీన్ని తీసుకొచ్చింది. - 
                                    
                                        

జీమెయిల్ నుంచి జోహోమెయిల్కి మారాలనుకుంటున్నారా? ఎలాగో చూసేయండి
Gmail to Zoho Mail: జీమెయిల్ నుంచి జోహో మెయిల్కి మారడం చాలా సులభం. మీ మెయిల్స్, కాంటాక్ట్స్ ఏవీ కోల్పోకుండా మారొచ్చు. అదెలాగో చూద్దాం.. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


