కొనసాగుతున్న సార్వత్రిక పరీక్షలు
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్ కేంద్రాల్లో 8 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను విద్యాశాఖ నిర్వహిస్తోంది.
మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్టుడే: ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్ కేంద్రాల్లో 8 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను విద్యాశాఖ నిర్వహిస్తోంది. సోమవారం ఆయా సబ్జెక్టులకు సంబంధించి ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరిగిన పరీక్షలో 643 మంది పదోతరగతి అభ్యర్థులకు 534 మంది హాజరయ్యారు. ఇంటర్లో 788 మందికిగానూ 684 మంది పరీక్ష రాశారు. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరిగిన పరీక్షలో పదో తరగతిలో 21 మందికి 15 మంది పరీక్ష రాయగా ఇంటర్లో 270 మందికి 222 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అన్ని కేంద్రాల్లో పరీక్షలు సజావుగా సాగుతున్నాయని డీఈవో యాదయ్య తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రత్యేక కేంద్రం.. మిశ్రమ ఫలితం
[ 16-05-2024]
కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల్లో కొన్ని ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు, పోలింగ్ శాతాన్ని పెంచేందుకు వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. -
కనిపిస్తే.. కరుస్తున్నాయి!
[ 16-05-2024]
జిల్లాలో శునకాలు బెంబేలెత్తిస్తున్నాయి. పని నిమిత్తం బయటకు వచ్చే వారిపై దాడులు చేసి కండలు పీకుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా కాలనీల్లో గుంపులుగా సంచరిస్తున్నాయి. -
రిమ్స్ ఒప్పంద ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
[ 16-05-2024]
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో పేషెంట్ కేర్ టేకర్గా పని చేసే లక్ష్మి బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సూపర్వైజర్ అకారణంగా తనను పనిలోకి రావొద్దంటూ బెదిరించారంటూ రాత్రి అక్కడే పడుకున్న ఆమె తెల్లవారుజామున మరుగుదొడ్డి శుభ్రం చేసే రసాయనం తాగేసింది. -
ఆరోగ్య కేంద్రాల్లో మరిన్ని సేవలు
[ 16-05-2024]
ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా (ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్)లలో ఇప్పటికే అందిస్తున్న అయిదు రకాల సాధారణ సేవలతోపాటు ఏడు రకాల ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకురావటానికి వైద్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
దిల్లీ దూరమనుకోలేదు..!
[ 16-05-2024]
ఓటర్లు ఎన్నికలపై ఎంత ఆసక్తి కనబరిచారనేది పోలింగ్ శాతాన్ని బట్టి తెలుస్తుంది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకుంటారు. -
బోసిపోతున్న థియేటర్లు
[ 16-05-2024]
ప్రస్తుత ఉరుకులు పరుగుల జనజీవన గమనంలో ప్రజలు తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నారు. వాటి నుంచి కాసింత ఉపశమనం పొందాలని థియేటర్లను ఆశ్రయిస్తున్నారు. -
వద్దన్నా వినరు.. అక్రమాలు ఆపరు
[ 16-05-2024]
ప్రభుత్వ, అసైన్డ్, వివాదం, కోర్టు కేసుల్లో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయరాదనేది నిబంధన. ఒకవేళ ఎవరైనా ఇటువంటి స్థలాలను రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నా.. సంబంధిత సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించాలి. -
బియ్యం దందా.. అధికారుల అండ!
[ 16-05-2024]
ఈ నెల 7న చింతలమానేపల్లి మండల కేంద్రం నుంచి పలు వాహనాల్లో 11 క్వింటాళ్ల రాయితీ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తుండగా, టాస్క్ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఎన్నికల వేళ రూ.2.04 కోట్లు పట్టివేత
[ 16-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రూ.2,04,72,950 నగదు పట్టుకున్నట్లు ఎస్పీ సురేష్కుమార్ వెల్లడించారు. ఇదే కాకుండా రూ.2.40 లక్షల విలువైన 9.58 కిలోల గంజాయి, 14 గంజాయి మొక్కలను పట్టుకున్నామన్నారు. -
ఓటు హక్కుకు దూరం @ 2,21,397
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రధాన క్రతువు ముగిసింది. ఇప్పుడంతా జూన్ 4న జరిగే కౌంటింగ్పైకి దృష్టి మళ్లింది. ఎవరు గెలుస్తారు. ఎన్ని ఓట్లు వస్తాయనే విషయంపై చర్చ నడుస్తోంది. -
144 సెక్షన్ అమలు
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి హాజీపూర్ మండలం ముల్కల్ల ఐజా ఇంజినీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ట భద్రత చేపట్టాలని పాలనాధికారి బి.సంతోష్ ఆదేశించారు. -
పొంగిపొర్లిన మద్యం..!
[ 16-05-2024]
భగభగ మండుతున్న సూర్య ప్రతాపమో.. లేక అలవాటు పడ్డ ప్రాణమో.. తెలియదుగానీ.. చల్లచల్లగా.. అనుకుంటూ మందుబాబులు ఈ వేసవిలో ఎక్కువగా తాగేస్తున్నారు. -
డెంగీ నియంత్రణకు చర్యలు
[ 16-05-2024]
జిల్లాలో డెంగీ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా అదనపు పాలనాధికారి సబావత్ మోతీలాల్ తెలిపారు. -
పల్లె భళా.. పట్టణం డీలా
[ 16-05-2024]
పల్లె ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. పట్టణాల్లో మళ్లీ అదే పరిస్థితి.. ఎక్కువగా నిరక్షరాస్యులు ఉంటారని అనుకున్న పల్లె ప్రజలు ఓటెత్తగా.. విద్యావంతులకు నిలయంగా ఉన్న పట్టణాల్లో ఓటు వేసేందుకు అనాసక్తి చూపిస్తున్నారని మళ్లీ రుజువైంది. -
అటకెక్కిన పరీక్షలు
[ 16-05-2024]
అక్షయ తృతీయ తిథి శుభదినంగా భావించిన రైతులు పంటల సాగుకు ముందుకెళ్తున్నారు. విత్తనాల కొనుగోళ్లు చేపడుతున్నారు. ఈ క్రమంలో రైతులు మోసపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆటకు దూరమైతే.. మీకు అస్సలు కనిపించను: విరాట్ కోహ్లీ
-
కంగనా ‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా.. కారణమిదే
-
హోర్డింగ్ కూలిన ఘటన: కారులోనే నలిగిన ప్రాణాలు.. రెండు రోజులకు గుర్తింపు
-
ఆ మాట చెబుతుంటే వారిద్దరు ఏడ్చారు: అంతర్జాతీయ కెరీర్కు సునీల్ ఛెత్రి వీడ్కోలు
-
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయ ముప్పు.. ఎవరీ రాబర్ట్ ఫికో?
-
ఏపీ పట్టణ ఓటర్లలో వెల్లువెత్తిన చైతన్యం