logo

తిరుమల శేషాచలం అడవుల్లో మంటలు

తిరుమల శేషాచలం అడవుల్లో మంటలు అంటుకున్నాయి. పార్వేట మండపం శ్రీ గంధం పార్కు సమీప అడవిలో మంటలు వ్యాపించాయి.

Updated : 18 Apr 2024 19:04 IST

తిరుమల: తిరుమల శేషాచలం అడవుల్లో మంటలు అంటుకున్నాయి. పార్వేట మండపం శ్రీ గంధం పార్కు సమీప అడవిలో మంటలు వ్యాపించాయి. వాటిని ఆర్పేందుకు అటవీశాఖ ప్రయత్నిస్తుంది. తిరుమల అటవీ ప్రాంతానికి రాకుండా తితిదే ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని