‘జగన్కు ఆ నలుగురే మిగిలారు’
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని.. సీఎం జగన్కు ఆ నలుగురే మిగిలారని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి పీఎస్ మునిరత్నం ఎద్దేవా చేశారు.
జగనాసుర రక్తచరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మునిరత్నం, నరేష్, శివశంకర్
కుప్పం పట్టణం: రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని.. సీఎం జగన్కు ఆ నలుగురే మిగిలారని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి పీఎస్ మునిరత్నం ఎద్దేవా చేశారు. భాజపా, జనసేన నాయకులు శివశంకర్, శివసేనతో విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక వైకాపా పాలన అంతమే కూటమి పంతమని అన్నారు. ఐదేళ్ల పాలనపై ఎన్డీయే ఛార్జిషీట్ విడుదల చేస్తున్నట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించడానికి 27 పథకాలు రద్దు చేశారన్నారు. ఆదాయం లేని రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు కూటమి ఏర్పడిందన్నారు. అనంతరం జగనాసుర రక్తచరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. సాంబశివం, సత్యేంద్రశేఖర్, రవి, ఆర్ముగం ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎర్రచందనం దొంగకు ఓటేస్తే.. ఏమీ మిగలదు
[ 12-05-2024]
నాకు జన్మనిచ్చి రాజకీయ ఓనమాలు నేర్పిన చిత్తూరు జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిని చేస్తానని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజాగళంలో భాగంగా శనివారం ఆయన మురకంబట్టు కూడలిలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. -
జగన్ చిమ్మిన విషం.. పట్టణాలకు శాపం
[ 12-05-2024]
ఆస్తి, ఖాళీ స్థలం, నీటి పన్నులను వడ్డీతో సహా ముక్కు పిండి వసూలు చేసే నగరపాలక, పురపాలక సంఘాలు.. ప్రజలకు కనీస సదుపాయాలను కల్పించడంలో విఫలమయ్యాయి.. -
ఆవిష్కరణలకు ఉరి.. యువతకేదీ దారి
[ 12-05-2024]
చదువు లేకున్నా అనేకమంది తమ ప్రతిభతో సరికొత్త ఆవిష్కరణలు వెలుగులోకి తెస్తున్నారు. ఇలాంటి వారు వేల సంఖ్యలో ఉన్నా వారి ప్రతిభను గుర్తించి ప్రపంచానికి చాటిచెప్పే వేదిక కావాలి. -
ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్న వాలంటీర్
[ 12-05-2024]
నగరి నియోజకవర్గంలో అధికార పార్టీ నగదు పంపిణీకి తెరలేపింది. నాయకులు బహిరంగంగా ఇళ్లకు వెళ్లి ఓటర్లకు నగదు అందజేస్తున్నారు. ఈ వ్యవహారంలో పార్టీ నాయకులతో కలిసి నగదు పంపిణీలో వాలంటీర్ పాల్గొన్న ఘటన మండలంలో శనివారం చోటుచేసు కుంది. -
ప్రచారంలో పాల్గొన్నాడని.. పింఛను ఆపేశారు
[ 12-05-2024]
మండల పరిధి నడింపల్లెకు చెందిన తెదేపా కార్యకర్త క్రిష్ణప్పకు అందుతున్న సామాజిక పింఛను సాయాన్ని వైకాపా ఒత్తిళ్లతో అధికారులు నిలుపుదల చేశారు. ఈ మేరకు బాధితుడు శనివారం ఆరోపించారు. -
జగనన్న పాలనలో.. ఉద్యానానికి వట్టి చేతులే
[ 12-05-2024]
ఉద్యాన సేద్యానికి పేరుగాంచిన కుప్పం రైతులకు జగన్ ప్రభుత్వం నుంచి ఒరిగిన ప్రయోజనం శూన్యమే. నాలుగు మండలాల్లో వేల మంది రైతన్నలు లక్షల ఎకరాల్లో పూలు, పండ్లు, కూరగాయలు సాగు చేస్తున్నారు. -
‘నారాయణస్వామీ.. నిన్ను జైల్లో పెడతా’
[ 12-05-2024]
నారాయణస్వామీ నువ్వు ఎన్ని.. సారా దస్త్ల్రాల్లో సంతకాలు పెట్టావో మాకు తెలుసు అధికారంలోకి వచ్చాక నిన్ను జైల్లో కూర్చోబెడతానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి థామస్ ఘాటుగా వ్యాఖ్యానించారు. -
ఛార్జీల మోతాదు పెంచిన జగన్
[ 12-05-2024]
‘ఊరి నుంచి ఎంతో తీసుకున్నారు.. తిరిగి ఇవ్వకపోతే లావైపోతారు అనేది.. శ్రీమంతుడులో మహేష్బాబు డైలాగ్. ప్రజలకు సంక్షేమం ఇచ్చాం.. అలాగే ప్రజలూ ప్రభుత్వానికి ఛార్జీల రూపంలో రెండింతలుగా ఇచ్చేయాలి అన్నది సీఎం జగన్ -
కూటమితో తిరుపతి ముఖచిత్రం మారుతుంది
[ 12-05-2024]
ధార్మిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాంతమైన తిరుపతిని మోదీ ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా 50వేల మందికి ఇక్కడ ఉపాధి లభించిందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. -
కలగానే సాఫీ ప్రయాణం
[ 12-05-2024]
రహదారులే అభివృద్ధికి ప్రతీకలు. ఇది ఏ అభివృద్ధి చెందిన దేశాన్ని పరిశీలించినా తెలుస్తుంది. రాష్ట్రంలోని రహదారుల నిర్వహణకు పైసలు విదల్చని జగన్ సర్కార్ అంతర్రాష్ట్ర దారులను పట్టించుకోలేదు. -
వైకాపా కవ్వింపు చర్యలు
[ 12-05-2024]
భాకరాపేటలో శనివారం వైకాపా మూకలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. ఎన్డీయే కూటమి అభ్యర్థి పులివర్తి నాని ముగింపు ప్రచారంలో భాగంగా భాకరాపేటలోని గాంధీ విగ్రహం వద్ద సభ నిర్వహించారు. -
సమానత్వమేడ జగన్!
[ 12-05-2024]
‘నాణ్యత లేని నిర్మాణాలు.. కనీసం పునాదులు కూడా లేకుండా ఇళ్లు నిర్మిస్తున్నారు. గట్టిగా గాలి వీస్తే కూలిపోయే ఇళ్లు.. ప్రభుత్వం ఇచ్చే సొమ్ము ఏ మాత్రం సరిపోవట్లేదు. అందువల్ల పనులు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాం’