Kakinada: రెండు లైట్లున్న ఆలయానికి రూ.4.19 కోట్ల కరెంటు బిల్లు
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేట రామాలయానికి నెలనెలా రూ.వెయ్యి వరకు విద్యుత్తు బిల్లు వస్తుంది.
కొత్తపల్లి: కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం మూలపేట రామాలయానికి నెలనెలా రూ.వెయ్యి వరకు విద్యుత్తు బిల్లు వస్తుంది. ఆగస్టు నెలలో అనూహ్యంగా రూ.4,19,83,536 రావడంతో ఆలయ నిర్వాహకులు ఆందోళనకు గురయ్యారు. గత నెలలో 1,07,37,455 యూనిట్లు వినియోగించినట్లు మంగళవారం జారీచేసిన బిల్లులో చూపడంతో అవాక్కయ్యారు. వెంటనే విద్యుత్తు శాఖ ఏఈ ప్రమోద్ను కలిశారు. ఆయన పరిశీలించి మీటర్ రీడింగ్ను స్కాన్చేసే సమయంలో పొరపాటు జరిగిందని చెప్పారు. తక్షణమే ఆ బిల్లును సరిచేసి కొత్తది ఇస్తామని హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ ఓటు అభివృద్ధికా.. అరాచకానికా?
[ 12-05-2024]
సహజ సంపదకు నిలువెత్తు ఠీవిలా కనిపించే గిరులకు బోడిగుండు కొట్టేశారు.. యువతకు జాబ్ క్యాలెండర్ ఊసెత్తకుండా ఉస్సూరనిపించారు.. -
మీ కోపం ఓట్ల రూపంలో చూపండి
[ 12-05-2024]
ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన శనివారం సాయంత్రం కాకినాడలోని బాలాజీ చెరువు కూడలిలో ‘వారాహి విజయభేరి’ బహిరంగ సభ నిర్వహించారు. -
పట్టించుకోని ప్రభుత్వం.. పడకేసిన పథకం
[ 12-05-2024]
కొవ్వూరు మండలం సీతంపేట వద్ద ఉన్న జీటీపీఎస్లో గ్యాస్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసేవారు. అలా ఉత్పత్తి చేసేందుకు నీరు ఉపయోగించేవారు. -
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ
[ 12-05-2024]
ఎన్నికల నియమావళి ప్రకారం ప్రతిఒక్కరూ నడుచుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ పి.జగదీష్ హెచ్చరించారు. -
ఓటేసేందుకు సొంతూళ్లకు..
[ 12-05-2024]
విద్య, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా దూరప్రాంతాల్లో ఉంటున్న జిల్లావాసులు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సొంతూళ్లకు తరలివస్తున్నారు. -
బాధ్యత మరిచి.. భారం మోపి
[ 12-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో ప్రజలపై మోయలేని భారాలు మోపింది. సంక్షేమ పాలన పేరుతో గొప్పులు చెబుతూనే పథకాలను ఆశచూపి కొందరికే వాటిని అర్హులను చేసింది. ఇచ్చేది గోరంత.. -
జగనన్నా.. ఇదేనా ఆహ్లాదం
[ 12-05-2024]
వి.ఎల్.పురంలోని తెలుకులవారి చెరువు పార్కు లోపల కొన్ని విద్యుత్తు ల్యాంపులు పాడైపోయి ఉన్నాయి. కొన్ని దీపాలు సరిగా వెలగడం లేదు. -
అయిదేళ్ల అధికారం.. అంతటా అంధకారం
[ 12-05-2024]
పండించిన పంటకు పెట్టుబడి కూడా దక్కక రైతన్న కన్నీరు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన యువత.. -
ష్.. గప్చుప్
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలకు తెరపడింది. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. -
సమయపాలన పాటించకుంటే క్రమశిక్షణ చర్యలు
[ 12-05-2024]
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది సమయపాలన పాటించాలని, లేకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. -
కట్టలు పంచి.. మత్తున ముంచి
[ 12-05-2024]
మైకుల హడావిడి లేదు.. ప్రచార హోరు లేదు.. శనివారం సాయంత్రం 6 గంటల కల్లా ఎక్కడివక్కడ గప్చుప్. తెరవెనుక రాజకీయం మొదలైంది..
తాజా వార్తలు (Latest News)
-
వికృత నేరాల రూపం.. కొడగు బాలిక కేసు కొత్తమలుపు
-
అమెరికాలో జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
ముంబయిని ఓడించి.. ప్లేఆఫ్స్కు కోల్కతా
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (12/05/24)
-
ఖుషీ-జాన్వీకపూర్ల ఉత్సాహం.. చీరకట్టులో దివి హొయలు
-
భారతీయ విలువలు చూసి ఆశ్చర్యపోయా.. జపాన్ కంపెనీ సీఈఓ