కేవీకేలకు డ్రోన్ల పంపిణీ
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రెడ్డిపల్లి, ఉండి కేవీకేలకు, మార్టేరు ప్రాంతీయ పరిశోధన స్థానానికి వర్సిటీ ఉపకులపతి డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్రెడ్డి డ్రోన్లను పంపిణీ చేశారు.
డ్రోన్లు అందజేస్తున్న ఎన్జీ రంగా వర్సిటీ ఉపకులపతి విష్ణువర్ధన్రెడ్డి
గోరంట్ల(గుంటూరు), న్యూస్టుడే: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రెడ్డిపల్లి, ఉండి కేవీకేలకు, మార్టేరు ప్రాంతీయ పరిశోధన స్థానానికి వర్సిటీ ఉపకులపతి డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్రెడ్డి డ్రోన్లను పంపిణీ చేశారు. గుంటూరు సమీపంలోని లాంఫాంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయా డ్రోన్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో డ్రోన్ల వినియోగ ప్రదర్శన చేపట్టేందుకు, రైతులకు అవగాహన కల్పించేందుకు వీటిని అందిస్తున్నామన్నారు. కేవీకేలకు అటారి జోన్టెన్ ఆర్థిక సహకారంతోనూ, మార్టేరు పరిశోధన స్థానానికి ఎస్సీ, ఎస్టీ పథకం కింద డ్రోన్లను సమకూర్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎల్.ప్రశాంతి, విస్తరణ సంచాలకులు డాక్టర్ ఎ.సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యమానికి ఊపిరై.. రాజధానికి సమిధలై..
[ 11-05-2024]
‘రాష్ట్ర విభజనతో పుట్టెడు కష్టాల్లో పడ్డాం. మనకూ ఒక రాజధాని ఉండాలి. పక్క రాష్ట్రాలతో దీటుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి. భావితరాల భవిష్యత్తు బాగుంటుందని’ నమ్మి రాజధాని రైతులు తరతరాలుగా వారసత్వంగా వస్తున్న భూములను అమరావతి కోసం త్యాగాలు చేశారు. -
నోట్ల కట్టలు తెగుతున్నాయ్!
[ 11-05-2024]
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో అధికార పార్టీ అన్నిదారులూ అన్వేషిస్తోంది. నిన్నటి వరకు వివిధ వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. -
పట్టలేదు.. కట్టలేదు!
[ 11-05-2024]
ఐదేళ్ల పాలనలో నాడు-నేడు జీజీహెచ్ ఎలా ఉందో పోల్చి చూస్తే నాడే నయమని తేలిపోయింది. రోగులు, వారి సహాయకుల బాగు కోసం తెదేపా ప్రభుత్వం ప్రారంభించిన సర్వీస్ బ్లాక్ నిర్మాణ పనులను జగన్ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. -
సీఎం వచ్చారు.. నరకం చూపారు
[ 11-05-2024]
నడిరోడ్డుపై సీఎం జగన్ నిర్వహించిన ప్రచార సభ.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మంగళగిరిలోని స్థానిక పాతబస్టాండ్ సమీపంలో గౌతమబుద్దా రోడ్డులో శుక్రవారం ఆయన ప్రచార వాహనంపై ప్రసంగించారు. -
కక్షగట్టి.. పొట్టకొట్టి..
[ 11-05-2024]
అమరావతి విశ్వనగరంగా ఆవిర్భవిస్తుందన్న ఆశలను సీఎం జగన్ తుంచేశారు. రేయింబవళ్లు శరవేగంగా సాగుతున్న నిర్మాణ పనులను కక్షగట్టి నిలిపేశారు. అంతేకాదు.. ఇక్కడి ప్రజల జీవనంపై పెద్ద దెబ్బ కొట్టారు. -
పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి
[ 11-05-2024]
ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సార్వత్రిక ఎన్నికల రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకుడు దీపక్ మిశ్రా ఆదేశించారు. -
అధికారంలోకి వచ్చిన వారంలోనే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు
[ 11-05-2024]
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వారంలోనే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని గుంటూరు ఎంపీ తెదేపా అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. -
వేణుగోపాలుడి భూమినీ వదల్లేదు..!
[ 11-05-2024]
దేవుడి మాన్యంపై వైకాపా నాయకుడి కన్ను పడింది. వివరాల్లోకెళ్తే..గుంటూరు జిల్లా తాడికొండ గ్రామంలోని వేణుగోపాలస్వామివారి ఆలయం దేవుడి మాన్యం భూమిని వైకాపా నాయకులు కబ్జా చేశారు. -
పాలకుల నిరక్ష్యం.. ప్రజలకు శాపం
[ 11-05-2024]
వైకాపా పాలనలో పట్టణంలోని అధికార పక్ష సభ్యుల వార్డులు 38, 39, 40లలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తికాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
చినగంజాంలో వైకాపాకు షాక్
[ 11-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల వేళ పర్చూరు నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. -
కట్టలు తెగుతున్నాయ్!
[ 11-05-2024]
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్నా లక్ష్యంతో అధికార పార్టీ అన్ని దారులూ అన్వేషిస్తోంది. నిన్నటి వరకు వివిధ వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. -
జగన్ జమానా.. రైతు నష్టాన
[ 11-05-2024]
పల్నాడు జిల్లాలో పంటలు చేతికొచ్చే వేళ మిగ్జాం తుపానుతో రైతులు సర్వం కోల్పోయారు. తీతకు సిద్ధంగా ఉన్న పత్తి వర్షాలకు తడిసి పనికిరాకుండా పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!